Home » DK Shivakumar
సిద్ధరామయ్య, శివకుమార్లలో కర్ణాటక సీఎం పీఠం ఎవరిని వరిస్తుందోనన్న అంశంపై కన్నడ రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కౌన్బనేగా కర్ణాటక సీఎం
Karnataka New CM : ఆ ముగ్గురూ కర్నాటకలోని ప్రధాన సామాజికవర్గానికి చెందిన నేతలు. సీఎం అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తుందన్న అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వాస్తవానికి ఈ ఆధిపత్య పోరు బయటికి పెద్దగా కనిపించకపోయినా.. అంతర్గతంగా బాగానే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుంధుబితో కాంగ్రెస్ నేతలు భావోద్వేగానికి గురి అవుతున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కంటతడితో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే కన్నడ ప్రజలకు నా సాష్టాంగ నమస్కారం అంటూ భావోద్వేగానికి గురి అయ్యారు.
కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది... నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్వర్డ్ ఒకటుంది.
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేడీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో జేడీఎస్తో పొత్తు విషయంపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ క
అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.
"మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్ను కర్ణాటక ప్రభుత్వం నిషేధి�
ప్రజా ప్రతినిధుల ఎన్నికల స్టంట్లు మరీ విచిత్రంగా ఉంటాయి. కొందరు రైతుల పొలాల్లోకి వెళ్లి పనులు చేస్తారు. కొందరు రోడ్లు ఊడ్చేస్తారు.. తాజాగా ప్రియాంక గాంధీ ఓ రెస్టారెంట్లో దోశలు వేసారు. ఇలాంటి పనులు కాంగ్రెస్ పార్టీ కలల్ని నెరవేరుస్తాయంటారా?