Home » Doctor
హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్బీ నగర్ లోని వైష్ణవి హాస్పిటల్స్(vaishnavi hospitals) ఎండీ అజయ్ కుమార్.. తన ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. తన చావుకి నలుగురు వ్యక్తులు కారణం అని సూసైడ్ నోట్ రాయడం సంచల�
హాస్పిటల్ లో నర్సులు తన కంటికి అప్సరసలుగా కనిపించారంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం(జనవరి-28,2020) పాకిస్తాన్ కు చెందిన నైలా ఇనాయత్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ ఓ ర్యాలీలో ఇమ్రాన
జీవితంలో రెండో పెళ్లి చేసుకున్నందుకు మనస్తాపం చెందిన ఒక డాక్టర్ సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్ నగర్లో నివాసం ఉండే శ్రావణి (35) వైద్యురాలిగా పనిచేస్తోంది. ఈమె కొన్నేళ్ల క్రితం భర్
కుక్కను చంపిన ఓ డాక్టర్ కు కోర్టు 14 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన గజియాబాద్ లో జరిగింది. కాగా..సదరు డాక్టర్ ఓ మహిళకు చెందిన కుక్కను చంపేయటమే కాకుండా ఆమెను కూడా చంపుతానని వార్నంగ్ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీస్ కేస్ పెట్టటం అది కోర్టుకు వెళ్
అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్లో వెల్లడించారు. డిసెంబర్ 01వ తేదీ ఆదివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసు ఘటనపై ఆయన మోడీకి ట్వీట్ చేశారు. ట్వ�
డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకున్నా ప్రజాగ్రహంతో పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. భారీ భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిని
శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఘటనను ఖండిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే�
శంషాబాద్లో మరో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రియాంకరెడ్డి మర్డర్ ఘటనను మర్చిపోకముందే గుర్తుతెలియని మరో మహిళ మంటల్లో కాలిపోవడం సంచలనం రేపింది. అయితే.. ఆమె ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదంటే… ఎవరైనా హత్య చేశారా? అన్నది సస్పెన్స్�
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మరచిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డాక్టర్ ని దేవుడితో సమానమంటాం. రోగులకు డాక్టర్ పునర్జన్మనిస్తాడు కాబట్టి. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు చనిపోయారనే ఆందోళనలకు మనం చూస్తుంటాం..వింటుంటాం. కానీ వృత్తికి అంకితమైన డాక్టర్లు పేషెంట్లను కాపాడేందుకు ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. �