Home » DOHA
Kolkata-Doha flight Bomb Scare: కోల్కతా-దోహా విమానానికి బాంబు బెదిరింపుతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు.మంగళవారం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యూఆర్ 541కి బయల్దేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానం దోహా వెళ్లేందుకు సిద్ధం క
‘ఫిఫా వరల్డ్ కప్-2022’కు ఆతిథ్యమిచ్చిన ఖతార్ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తోంది. నెల రోజులపాటు జనంతో సందడిగా మారిన ఖతార్, ఇప్పుడు వెలవెలబోతుంది. ఇంతకీ.. వేల కోట్లు ఖర్చుపెట్టిన దేశం ఈ టోర్నీ వల్ల బాగుపడిందా? లేదా?
రోడ్ల రంగు మార్చేస్తోంది ఆ దేశం. నల్లటి రోడ్లకు నీలం రంగు వేస్తోంది ప్రభుత్వం..ఎందుకంటే..
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అప్ఘానిస్తాన్కు మానవతా సాయం అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చిందని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న వేళ..తొలిసారిగా ఖతార్ రాజధాని దోహలో మంగళవారం భారత్-తాలిబన్ మధ్య దౌత్యపరమైన సమావేశం
సెకండ్ హనీమూన్ కోసం ఖతార్ వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముంబైకి చెందిన ఓ జంట.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రానుంది. ఇప్పుడు వారు ఇద్దరు కాదు, ముగ్గురు. అరెస్ట్ అయ్యే సమయానికి ఆమె ప్రెగ్నెంట్. జైల్లోనే ఆడబిడ్డను ప్రసవించింది.
అఫ్గానిస్థాన్ లో శాంతిస్థాపన దిశగా శనివారం ఖతార్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించాయి. దాదాపు రెండు దశాబ్దా�
అమెరికా, తాలిబన్ మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం నిబంధనలను తాలిబన్లు పూర్తిగా
ఆఫ్గనిస్తాన్ లో వారం రోజులపాటు హింస తగ్గింపుకు సంబంధించి ఫిబ్రవరి 29,2020న అమెరికా,తాలిబాన్ ఓ ఒప్పందంపై సంతకం చేస్తాయని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, తాలిబాన్ ప్రతినిధులు శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) ప్రకటించారు. అమెరికా-ఇస్లామిక్ ఎమిర�
ప్రపంచ అథ్లెటిక్స్ సంరంభానికి సమయం ఆసన్నమైంది. మెగా సంబరాలు సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం నుంచి ఓపెన్ కానున్నాయి. ఖతార్లోని దోహాలో ప్రారంభమయ్యే క్రీడా సంరంభంలో 209 దేశాలు..దాదాపు 2 వేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. భారత్ కూడా క్రీడాకారులను