-
Home » door delivery
door delivery
మందులు హోమ్ డెలివరీ విధానంకు చెక్..! ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా..? ఎందుకంటే..
కోవిడ్ -19 పరిణామాల్లో ఎదురైన ఇబ్బందుల ఫలితంగా ఆన్ లైన్ లో మందులు కొనుగోలు చేసి, ఇంటికి తెప్పించుకొనే విధానం పెరిగింది.
తెలంగాణలో ఇసుక డోర్ డెలివరీ.. ఎలా బుక్ చేసుకోవాలి.. ఎప్పటి నుంచి వస్తుంది..?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ...
APSRTC Cargo : ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు
కరోనా మహమ్మారి కారణంగా ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
CM Jagan : కరోనా కష్టకాలంలో పేదలకు సీఎం జగన్ ఆపన్నహస్తం, 2 నెలలు ఉచితం
కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి ఆపన్న హస్తం అందించారు. రేషన్ కార్డు(అన్ని రకాలు) ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారుల
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట, రేషన్ డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్
highcourt ration door delivery: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై న్యాయస్థానం స్టే విధించింది. మార్చి 15వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయన�
ఇంటి వద్దకే రేషన్ : ప్రతి బియ్యం బస్తాకు సీల్, సంచికి యూనిక్ కోడ్
ap ration home delivery : రేషన్ డోర్ డెలివరీ వాహనాలను గురువారం సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న సర్కార్. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్లో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పం
శబరిమల ప్రసాదం డోర్ డెలివరీ…దేవస్థానం కీలక నిర్ణయం
Sabarimala Prasadam : కరోనా నేపథ్యంలో ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే పోస్ట్ ద్వారా అందించాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి నుంచి ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చ�
కరోనా భయంతో ఇంటివద్దకే కూరగాయలు
కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రజలు గడప దాటాలన్నా భయ పడుతున్నారు. ఇంటి సమీపంలో వారం వారం జరిగే సంతలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ఒక వేళ ఆ సంతలలో జనసమూహం ఎక్కువ ఉంటే పోలీసు వారి హడావిడి ఎక్కువవటంతో అక్కడకు ఎవరూ వెళ్లటం లేదు. దీంతో ఇంటి వద్దకే
ఫోన్ చేయండి..ఇంటి వద్దకే సరుకులు : ఈ జాగ్రత్తలు పాటించండి
భారతదేశమంతా లాక్ డౌన్..పలు ఆంక్షలు..దీంతో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నడుం బిగించాయి. ప్రధానంగా నిత్యావసర సరకులపై దృష్టి సారించింది. తెలుగ�
సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఫిబ్రవరి నుంచి 54లక్షల మందికి పెన్షన్లు.. విద్యార్థులకు రూ.20వేలు
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే