-
Home » double
double
ఫాస్టాగ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
February 15, 2021 / 07:30 AM ISTgovernment key decision on fastag: ఫాస్టాగ్(Fastag). టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా అంటే టైమ్ వేస్ట్ కాకుండా, భారీగా రద్దీని తొలగిచేందుకు, సులభతర చెల్లింపుల…
యాక్టివ్ కేసులకన్నా వ్యాక్సిన్ తీసుకున్నవారే అధికం : ఆరోగ్యశాఖ
January 19, 2021 / 07:39 PM ISTHealth Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్…
స్మోకింగ్ అలవాటుందా? మీకు కరోనాతో రెండింతలు రిస్క్
July 14, 2020 / 11:44 AM ISTస్మోకింగ్ అలవాటు ఉన్న యువతకు కరోనా ముప్పు పొంచి ఉందా? ధూమపానం చేసే యువకులకు ఎక్కువగా కోవిడ్ సోకుతుందా? స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య రెట్టింపు కానుందా? తాజా…
బాగా నిద్ర పొయే మహిళల్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు రెండింతలు..!
July 11, 2020 / 09:24 PM ISTనిద్రే ఆరోగ్యం.. కంటి నిండా నిద్ర ఎంతో అవసరం కూడా.. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారంతా ఇలాంటి నిద్ర కోసం పరితపిస్తు ఉంటారు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోవాలని పలు అధ్యయనాలు…
తెలంగాణలో 9.4 రోజులు.. ఏపీలో 10.6 రోజులు.. కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం పెరిగింది
April 21, 2020 / 02:03 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అని కాదు సుమారు 200కు పైగా దేశాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు…
కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం
March 22, 2020 / 12:41 PM ISTకరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ తమ తమ…
భారత్లో 5ఏళ్లలో రెట్టింపు కోటీశ్వరులు
March 6, 2020 / 12:28 PM ISTభారత దేశంలో ఇప్పుడున్న ఆర్ధిక పరిస్దితులు అంత గొప్పగాలేవు. ఆర్ధికవ్యవస్థ ఇంకా నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో 30 మిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన వ్యక్తుల అత్యంత ధనవంతుల సంఖ్య తక్కువే.…
నర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్
December 20, 2019 / 03:09 PM ISTనర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. స్టైఫండ్ భారీగా పెంచారు. ఇప్పుడు ఇస్తున్న స్టైఫండ్ ను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని
నిరుద్యోగులూ ఏటీఎంలు చూసుకోండి: చంద్రబాబు రూ.2వేలు వేశారు
March 2, 2019 / 02:19 PM ISTఅమరావతి: నిరుద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు రెట్టింపు చేసినట్లు సీఎం
ఏరులై పారనున్న డబ్బు : ప్రపంచంలోనే ఖరీదైనవిగా 2019 ఎన్నికలు
February 22, 2019 / 03:22 PM IST2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు…