Home » double
government key decision on fastag: ఫాస్టాగ్(Fastag). టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా అంటే టైమ్ వేస్ట్ కాకుండా, భారీగా రద్దీని తొలగిచేందుకు, సులభతర చెల్లింపుల కోసం తీసుకొచ్చినదే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్ట
Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ�
స్మోకింగ్ అలవాటు ఉన్న యువతకు కరోనా ముప్పు పొంచి ఉందా? ధూమపానం చేసే యువకులకు ఎక్కువగా కోవిడ్ సోకుతుందా? స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య రెట్టింపు కానుందా? తాజా అధ్యయనం అవుననే అంటోంది. స్మోకింగ్ కారణంగా కరోనా బారిన �
నిద్రే ఆరోగ్యం.. కంటి నిండా నిద్ర ఎంతో అవసరం కూడా.. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారంతా ఇలాంటి నిద్ర కోసం పరితపిస్తు ఉంటారు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోవాలని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందులోనూ పగలు కంటే
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అని కాదు సుమారు 200కు పైగా దేశాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రాణాలు
కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�
భారత దేశంలో ఇప్పుడున్న ఆర్ధిక పరిస్దితులు అంత గొప్పగాలేవు. ఆర్ధికవ్యవస్థ ఇంకా నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో 30 మిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన వ్యక్తుల అత్యంత ధనవంతుల సంఖ్య తక్కువే. ఇండియాలో 2019లో అల్ట్రా హై నెట్ వర్త్ ఇన్డ్ఇవిడ్యుల�
నర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. స్టైఫండ్ భారీగా పెంచారు. ఇప్పుడు ఇస్తున్న స్టైఫండ్ ను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని
అమరావతి: నిరుద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు రెట్టింపు చేసినట్లు సీఎం
2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరల�