Home » double murder case
1995వ సంవత్సరంలో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్కు సుప్రీంకోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1995లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపినందుకు సింగ్ దోషిగ
Padmaja behaves strangely in Madanapalle sub-jail: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి మదనపల్లె సబ్ జైల్లో ఉన్న నిందితురాలు పద్మజ.. చాలా వింతగా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తనతో తోటి ఖైదీలను బెంబేలెత్తి�
Madanapalle Double Murders : మదనపల్లె జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ కేసులో ఎన్నో మిస్టరీలు..ఎన్నెన్నో ట్విస్టులు. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు, పద్మజ ముద్దుల కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలు. ఎంతో అ�
చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసు వ్యవహారమంతా.. కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచార్య ముందుకు రా
Madanapalle double murder case : చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెలెళ్ల హత్యలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తండ్రి పురుషోత్తమ్ నాయుడు, తల్లి పద్మజ మూఢనమ్మకాలతోనే ఇద్దరు కూతుళ్లనూ దారుణంగా హతమార్చారని మొదట అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వా�
Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకేత్తించింది. అక్కాచెల్లెళ్ల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మలపై విశ్వాసమే ఈ దారుణ హత్యలక
చిత్తూరు జిల్లా, మదనపల్లెలో జరిగిన దారుణ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా.. మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులే ఇద్దరు కూతుళ్లను దారుణంగా కడతేర్చారు. ఈ జంట హత్యల కేసులో రోజుకొక నమ్మలేని నిజం వెలుగులోకి వస్తోంది. హత్యకు ముందు మల్లూ
హైదరాబాద్ లో సంచలనం రేపిన పాతబస్తీ డబుల్ మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు ఇస్మాయిల్ పథకం ప్రకారమే సొంత అక్కలను ఇంటికి పిలిచి మరీ హత్య చేశాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదు అంటూ ఇద్దరు అక్కలను ఇంటికి పిలిపించిన ఇస్మాయిల్