Home » DRDO
భారత క్షిపణి రహస్యాలను పాకిస్థాన్ మహిళా గూడాచారిణికి అందించిన కేసులో నిందితుడైన డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పై మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది....
డీఆర్డీఓ ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపింది.
‘అగ్ని-5 క్షిపణి’ 7,000 కిలోమీటర్ల సామర్ధ్యం కలిగి ఉంది. ఇది అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలదు. గతంలోకంటే దీని బరువును శాస్త్రవేత్తలు తాజాగా 20 శాతం తగ్గించారు.
శత్రు దేశాల క్షిపణుల్ని చీల్చీచెండాడే సరికొత్త రక్షణ మిస్సైల్స్ను భారత రక్షణ శాఖ బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం జరిపిన ‘ఏడీ-1 ఇంటర్సెప్టార్ మిస్సైల్’ పరీక్ష విజయవంతమైంది.
అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ కొత్త తర ఖండాంతర క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా చేసింది. ఇవాళ ఉదయం 9.45 గంటలకు ఒడిశా తీరంలో దీన్ని పరీక్షించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో అగ్ని శ్రేణి క్షిపణుల్లో భారత్ మరో ముందడుగు వేసింది. ఇవాళ నిర్వ�
దేశీయంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రక్షణ మిస్సైల్స్ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఇవి తక్కువ శ్రేణి కలిగిన రక్షణ మిస్సైల్స్. వాయు తలం నుంచి వచ్చే ప్రమాదాల్ని అడ్డుకుంటాయి.
తాజా పరీక్షలో విమానం నిర్దిష్ట ఎత్తులో ఎగిరిందని, నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్ వంటివి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని డీఆర్డీఓ ప్రకటనలో పేర్కొంది. మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో భాగంగా డీఆర్డీఓ దీన్ని రూపొందించింది.
DRDO : దేశీయంగా మానవరహిత తొలి యుద్ధ విమానాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) శుక్రవారం (జూలై 1) విజయవంతంగా పరీక్షించింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసింది. పృథ్వీ-2 క్షిపణి 350 కిలోమీటర్ల వరకు.. 500-1000 కిలోల వరకు వార్హెడ్ను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగివుంది.
ఇప్పటికే ఎమ్కే-1 క్షిపణి సైన్యం దగ్గర ఉంది. దీని రేంజ్ వంద కిలోమీటర్లు మాత్రమే. అందుకే కొత్తగా.. మరింత దూరంలోని లక్ష్యాలను చేధించగలిగే ఎమ్కే-2, ఎమ్కే-3 క్షిపణుల్ని రూపొందిస్తోంది డీఆర్డీఓ. ఎమ్కే-2ను వచ్చే ఏడాది పరీక్షిస్తే, ఎమ్కే-3ని 2024లో పర�