Home » Drink
పుల్ల పుల్లగా..తియ్య తియ్యగా ఉండే ఈ డ్రింక్ తాగితే బరువు ఇట్టే తగ్గిపోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకుని తాగే ఈ డ్రింక్ బరువును తగ్గించటంలో భలే పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
మహబూబాబాద్ మంలం కంబాలపల్లి గ్రామంలో ఓ కొండెంగ మొబైల్ ఫోన్లో బుల్లెట్టు బండి పాట పెడితేనే పాలు తాగుతోంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ ఆహారం విషయంలోనే కాకుండా తాగే నీటి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. కోహ్లీ.. మినరల్ వాటర్ కు బదులు బ్లాక్ వాటర్ ను తాగుతారట. ఆ వాటర్ లీటర్ ధర తెలిస్తే షాక్ అవుతారు.
బార్లీలో ఉండే బీటా గ్రూకాన్ విసర్జనక్రియలో శరీరంలోని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కరోనా చికిత్స కోసం సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలా చేస్తే కరోనా రాదు, అలా చేస్తే కరోనా తగ్గుతుంది..అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు నెత
Three children who drank cool drink fell ill : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కూల్డ్రింక్ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గుడేపల్లి గ్రామంలో కూల్డ్రింక్ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని పరకాలలోని ప్రైవేట్ ఆస్పత�
Drink adulterous liquor Three killed in Vikarabad : వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలలంలోని చిట్టిగిద్ద గ్రామంలో.. కల్తీ కల్లు ముగ్గురి ప్రాణాలు తీసింది. చిట్టిగిద్ద గ్రామంతో పాటు అర్కతల, వట్టిమీనపల్లి, కేశపల్లి, తిమ్మారెడ్డి గ్రామాల్లోనూ కల్తీ కల్లు తాగి 30మంది అస్వస్థతకు �
drink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి వి�
youth rash driving : హైదరాబాద్ మాదాపూర్ లో మద్యం మత్తులో ఓ యువకుడి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. అర్ధరాత్రి వరకు పబ్ లో మద్యం తాగి రోడ్డుపై అతి వేగంగా బెంజీ కారును నడిపారు. సైబర్ టవర్ సిగ్నల్ జంప్ చేసి బైక్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో
Child died : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు ఓ చిన్నారి ప్రాణం తీసింది. కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రి పాల్జేసింది. మర్లకుంట తండాకు చెందిన రమావత్ కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్ద నీళ్లు తాగారు. అవి కలుషిత నీళ్లు కావడంతో కుటుంబ సభ