Home » Drink
మన ఆరోగ్యాని కాపాడుకోవాలంటే మంచి ఫుడ్, ఫ్రూట్స్ మాత్రమే తింటే సరిపోదు.. ఈ పోటి ప్రపంచంలో మనం కనీసం మంచి నీటిని కూడా తాగడం మర్చిపోతున్నాం. దీని వల్ల మన ఆరోగ్యాన్ని మనకి తెలియకుండా కోల్పోతున్నాం. అందుకే ఇప్పుడైనా వాటర్ ఎక్కువగా తాగండి. నీటి వల్
ఏపీ రాష్ట్రంలో శానిటైజర్ తాగుతూ…చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి రక్షించుకొనేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్ మత్తుకు ఉపయోగిస్తున్నారు కొంతమంది. మత్తుకు బానిసైన కొంతమంది..దీనిని నీళ్లలో కలుపుకుని తాగి ప్రాణాలు వదు�
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండి నెల రోజులు దాటింది. నెల రోజులుగా మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్�
పిల్లి పాలు తాగిందంటే నమ్ముతాం. కానీ అదే ఎలుకలు మద్యం తాగాయంటే నమ్మేద్దామా ? అంటే నమ్మాలి అంటున్నారు లిక్కర్ షాప్ యజమానులు. సాధారణంగా ఎలుకలు బియ్యం, పప్పులు, ఇతరత్రా ఆహార పదార్థాలు
బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ యూనిఫామ్ లోనే మద్యం సేవించిన నలుగురు డిగ్రీ విద్యార్థినుల వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది.
హైదరాబాద్ లో మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు.
ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు.
కర్నూలు జిల్లా డోన్ లోని తారకరామా నగర్ లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ ఫలక్ నుమా జైతుల్ మదీన కాలనీలో అర్ధరాత్రి నలుగురు మహిళలు హల్ చల్ చేశారు. వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు మత్తులో తూగుతూ బీభత్స సృష్టించారు. ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను దుర్భాషలాడుతూ ర