Home » Drinking
Amazon tribe very strange rituals : ప్రపంచంలో ఎన్నో జాతుల ప్రజలు ఆచారాలు ఉన్నాయి. ఇవి చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకొన్ని ఊహించలేనివికూడా ఉంటాయి. అటువంటి ఓ వింత ఆచారం గురించి ఈరోజు తెలుసుకుందాం.. అమెజాన్ ప్రాంతంలోని యనమామి అనే ఒ
UAE relaxes Islamic laws యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) కీలక నిర్ణయం తీసుకుంది. దేశపు సమగ్ర ఇస్లామిస్ చట్టాలలో అతిపెద్ద సంస్కరణలు తీసుకొచ్చింది. మద్యంపై ఉన్న ఆంక్షలు,వివాహితులు కాని జంటల విషయంలో మరియు పరువు హత్యల విషయంలో ఉన్న రూల్స్ ని సంస్కరించింది. దేశపు ఆర్
Beware of rain and floods : హైదరాబాద్ ను ప్రకృతి పగబడినట్లే ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే జలమయమయ్యే…హైదరాబాద్..లో ఏకంగా..రెండు రోజు పాటు భారీ వర్షం కురవడంతో వరద నీరు పోటెత్తింది. ఎక్కడికక్కడ కాలనీలు నీట మునిగాయి. �
లాక్డౌన్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం అలవాటైందా.. అది అంత త్వరగా పోదట. లాక్డౌన్కు ముందున్న పొజిషన్ కు మళ్లీ రావడం చాలా టఫ్ అంటున్నారు. లాక్డౌన్ సమయంలో 22శాతం మంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నారని డ్రింక్అవేర్ ఓ రీసెర్చ్ వెల్లడించింది. యాం�
బెజవాడలో మందుబాబులు తెలివి మీరి పోయారు. కరోనాతో మద్యం దొరక్కపోవడంతో రూటు మార్చిన మద్యం ప్రియులు కిక్కు కోసం శానిటైజర్లను తాగేస్తున్నారు. విజయవాడ పాతబస్తీలోని రోడ్లు, కొండ ప్రాంతాల్లో శానిటైజర్లు సేవిస్తూ కిక్కును ఆస్వాదిస్తున్నారు. దీని
కరోనా వేళ..రోజుకు రూ. 68 కోట్ల మద్యం తాగేస్తున్నారు..ఎక్సైజ్ శాఖ ఖజానా గలగల.. అంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే, జూన్ మాసాల్లో లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు రూ. 68 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అంచనా. కానీ..జూన్ మ�
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఎమ్ఎమ్ పహాడీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
గొంతులోకి ఒక చుక్క మందు దిగిందంటే, కిక్కు ఎక్కి ఏం చేస్తున్నామో కూడా స్పృహ ఉండదు కొందరికి. హోదాకు పెద్దమనుషులైనా మందు కిక్కులో చేసే పనులు వేరేగా ఉంటాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అన్నవిషయం కూడా మర్చిపోయి డ్యాన్స్ చేశాడు. మహారాష్ట్ర కు
గాజువాక : విశాఖపట్నంలోని గాజువాకలో కెమికల్ లిక్విడ్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ఘటనలో ఆదివారం (ఫిబ్రవరి 24) ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఈరోజు మరో నలుగురు మృత�