Home » Driver
హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. కరెక్టే కదా అంటారు కదా. కానీ ఆ వ్యక్తి నడిపింది బైక్ కాదు..ట్రాక్టర్. అయ్యో గిదెక్కడి చోద్యం అంటారా. అవును కొత్త మోటార్ వెహికల్ యాక్టు నిబంధన అమల్లోకి వచ్చాక కొత్త కొత్త వార్తలు వినిపి�
రాజస్థాన్ లో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. జైపూర్ లోని సెయింట్ సేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు ఎడ్యూకేషన్ టూర్ లో భాగంగా పర్యటిస్తున్నప్పుడు పోఖ్రాన్ కి దగ్గర్లోని ఓ టోల్ ఫ్లాజా దగ్గర శనివారం(అక్టోబర్-5,2019)స్కూల్ బస్సు బ�
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊహించని ప్రమాదమే జరిగింది. కానీ ఏమీ జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ లేకుండానే ఓ రైలు 50 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. సెంద్రా రైల్వేస్టేషన్ లో ఈ ఘటన �
కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. 2019, సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చిన రూల్స్ తో దేశం గగ్గోలు పెడుతోంది. బండ్లు తీయాలంటే వణికిపోతున్నారు వాహనదారులు. భారీ చాలన్లతో ట్రాఫిక్ పోలీసులు హడలెత్తిస్తున్నారు.&nbs
దేశవ్యాప్తంగా మోటారు వాహన చట్టం మారిపోయింది. ట్రాఫిక్ పోలీసులు బాధుడు మొదలెట్టేశారు. భారీగా జరిమానాలు వేసేస్తున్నారు. ఈ విషయంలో సామన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేటెస్ట్ గా హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతుండగా పట్టుకున్న వ్యక్తికి
దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఆదివారం (ఆగస్టు 25)రాత్రి అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. జ్రాదీపోరాలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఓ ట్రక్కు డ్రైవర్పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈదాడిలో ఉర్న్హాల్ భీజ్భేరా ప్రాంత నివాసి డ్
పోలీసు శాఖలో డ్రైవర్లు, మెకానిక్ల పోస్టులకు తుది రాత పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే 19వ తేదీ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ మేరకు మే
ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఓ రైలు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ట్రైన్ ను కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ లో జరిగింది.వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించిన రైలు డ్రైవర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.శుక్రవారం(�
కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర ప్రమాదవశాత్తు టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రి�
నా కారును పోలీసులే ఆపరు..నువ్వు ఆపుతావు రా..అంటూ ఓ డ్రైవర్ టోల్ ప్లాజా ఉద్యోగిని ఢీ కొట్టి..బోనెట్పై ఎక్కిన వ్యక్తిని 6 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. టోల్ ప్లాజా వద్ద పైసలు కట్టాలని అడుగుతున్న వారిప