drops

    Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్

    September 23, 2022 / 02:45 PM IST

    24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ�

    ICMR covid medicines : కొవిడ్ చికిత్స నుంచి ఆ రెండు రకాల మందులను తొలగించిన ఐసీఎంఆర్

    September 24, 2021 / 02:51 PM IST

    కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెండు మెడిసిన్స్ ను తొలగిచింది ఐసీఎంఆర్. కోవిడ్ చికిత్సకు వాడే మెడిసిన్స్ లిస్టు నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను తొలగించింది.

    Telangana Air Pollution : తెలంగాణ ప్రజలకు మేలు చేసిన లాక్‌డౌన్.. మళ్లీ స్వచ్చమైన గాలి పీల్చుకుంటున్నారు

    May 18, 2021 / 07:30 PM IST

    లాక్ డౌన్ తో తెలంగాణలో మరోసారి కాలుష్యం గణనీయంగా తగ్గింది. పలు నగరాలు గ్రీన్ జోన్ లోకి వచ్చాయి. గతేడాది లాక్ డౌన్ ఎత్తేశాక పెరిగిన కాలుష్యం మళ్లీ ఇంతకాలానికి హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గడంతో ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు.

    ఢిల్లీలో 03 డిగ్రీల టెంపరేచర్, 65 ఏళ్ల రైతు ఆందోళన

    December 18, 2020 / 06:12 PM IST

    Three-degree temperature in Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 23 రోజూ కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. ఢిల్లీ యూపీ ఘజిపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలో

    ఇండియాకు ఇరాన్ షాక్ : చైనాతో డీల్…చాబహర్ రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్‌ తొలగింపు

    July 14, 2020 / 04:41 PM IST

    భారత్-చైనాల మధ్య గొడవలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్.. భారత్‌కు అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్… చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పిం�

    Beating the Retreat tunes లో క్రైస్తవ గీతం తొలగింపు

    January 16, 2020 / 04:02 AM IST

    రిపబ్లిక్ డే…జనవరి 26. ఈ పరేడ్‌కు విశేష ప్రాధాన్యం ఉంది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బీటింగ్ ది రిట్రీట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ట్యూన్ల జాబితా నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ ఓ శ్లోకాన్ని తొలగించారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైందిగా భావ�

    చైనాకి షాక్ : 27 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ

    October 19, 2019 / 03:49 AM IST

    ప్రపంచంలో అగ్రదేశంగా ఎదగాలని చూస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనా జీడీపీ పడిపోయింది. 27 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. అమెరికాతో ట్రేడ్ వార్

    అయోధ్యలో మసీదు స్థలంపై వెనక్కి తగ్గిన సున్నీ వక్ఫ్ బోర్డు

    October 16, 2019 / 10:08 AM IST

    ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పడగొట్టడానికి ముందు చారిత్రాత్మక బాబ్రీ మసీదు శతాబ్దాలుగా నిలబడి ఉన్న భూమిపై తన వాదనను సున్నీ వక్ఫ్ బోర్డ్  విరమించుకుంది. సున్నీ వ‌క్ఫ్ బోర్డులో ఉన్న స‌భ్యుల మ‌ధ్య వివాదం చెల‌రేగ‌డ‌మే దీనికి కార‌ణ�

    నష్టాల్లో స్టాక్ మార్కెట్

    October 3, 2019 / 05:02 AM IST

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రతికూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 309, నిఫ్టీ 96 పాయింట్లు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. అదే బాటలో నిఫ్టీ కూడా పయనిస్తోంది. 11 వేల 300 స్థాయిని కోల్�

10TV Telugu News