నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుక్కను మరో శునకం మునిగిపోకుండా కాపాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాబ్రియెల్ కార్నో ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 20 లక్షల మంది వీక్షించారు.
ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. జలపాతం వద్ద స్నానం చేస్తుండగా, ఆరుగురు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఛత్తీస్ఘడ్లో జరిగింది.
ఓ వ్యక్తి బురద మట్టిలో నడుస్తూ అమాంతం కొన్ని సెకన్లపాటు మాయమైపోయాడు. బురద అనుకొని పెద్ద గోతిలో కాలు వేయడంతో నిండా మునిగిపోయాడు. అతడికి సాయం చేయాల్సిన భార్య.. ఇదంతా వీడియో తీస్తూ పగలబడి నవ్వింది
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.
British Diplomat Saves : అప్పటి దాక ప్రకృతి అందాలను చూస్తూ..ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. చైనాలో బ్రిడ్జీపై నడుస్తున్న ఓ విద్యార్థిని..ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయింది. కాపాడాలంటూ..కేకలు. వెంటనే 61 ఏండ్లున్న బ్రిటన్ దౌత్యవేత్త ఏ
కరోనా భయంతో ఇంటి మనిషినే పరాయిగా చూస్తోన్న ఈ రోజుల్లో ఓ ముగ్గురు మహిళలు.. యువకుల ప్రాణాలు కాపాడారు. నీళ్లల్లో కొట్టుకుపోతున్న యువకులను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీరలను అందించి అమ్మగా మారి వారికి పునర్జన్మ ఇచ్చారు. తమిళనాడ�
సరదా సెల్ఫీ మోజు 5గురి ప్రాణాలను బలిగొంది. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నా సెల్ఫీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని కాల్ మాండవి జల�
కృష్ణా జిల్లాలో గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఎ.కొండూరు తండాలో వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది