Home » Dundigal
కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్,మందులు చేరవేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 3,800 గంటలకు పైగా సేవలు అందించారని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కే.ఎస్.బహదూరియా చెప్పారు.
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకు
దోపిడీ దొంగలు బరి తెగించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో పోలీసులపై దోపిడి దొంగలు దాడికి యత్నించారు. మాపైనే దాడికి చేసేందుకు యత్నిస్తారా? మీ పని పడతాం అంటున్నారు పోలీసులు. దీంట్లో భాగంగా దొంగల కోసం గాలిం
హైదరాబాద్ : పుల్వామా మానవబాంబు దాడి అనంతరం పాక్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం మిరాజ్ 2000 విమానాలతో విరుచుకుపడింది. ఈ సాహసోపేత దాడిలో పాల్గొన్నవారిలో IAF కమాండర్ అభినందన్ వర్తమాన్ ఒకరు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 బైసన్ పైలట్ కమాండర్ అభినందన్ వ�