Home » Durga Puja
దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ముంబయి నటి కాదంబరి జెత్వానీ దర్శించుకున్నారు.
అక్కడి జైల్లో ఖైదీలకు దుర్గా నవరాత్రులు చాలా స్పెషల్. ఎందుకు అనుకుంటున్నారా? పండుగ సందర్భంగా నాలుగు రోజులు ఖైదీలకు మంచి ఫుడ్ అందిస్తారు. వెజ్, నాన్-వెజ్ వంటకాలు, స్వీట్లు వడ్డిస్తారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లింలు అధికంగా ఉండి, హిందూ కుటుంబం ఒకటే ఉన్న కాలనీలో ముస్లింలు దుర్గా మాత పూజలో పాల్గొంటున్నారు. హిందూ కుటుంబంతోపాటు పూజలు నిర్వహిస్తున్నారు.
కోల్కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు దక్కింది. యునెస్కో ఇంటర్గవర్నమెంటల్ కమిటీ వార్షిక సదస్సులో భాగంగా జరిగిన 16వ సెషన్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మన సంస్కృతిని
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా మహమ్మారి ఇక అదుపులోకి వచ్చినట్టే అని ఊపిరి పీల్చుకునేలోపే మరోసారి కలకలం..
దుర్గా మాత పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు మరింత హింసాత్మకంగా మారాయి. ఈ మతపరమైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. తాజాగా, 20 హిందువుల నివాసాలకు అల్లరి
దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు దుండగులు. కూమిల్లా,చాంద్పుర్, ఛత్తోగ్రామ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు
తృణముల్ కాంగ్రెస్ ఎంపీ NUSRAT JAHAN కోల్కతాలో జరిగిన దుర్గమ్మ పూజలో మెరిశారు. సంప్రదాయ వాయిద్యాలు మోగుతున్న వేళ డ్యాన్స్ చేస్తూ.. వెస్ట్ బెంగాల్ సందడిగా జరుపుకునే పండుగను ఎంజాయ్ చేశారు. 2నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఇంగ్లీష్ మీడియా పోస్టు చేసింద
ఆగిఆగి కురుస్తున్న వర్షాలకు భయపడకుండా Durga Poojaకు అంతరాయం లేకుండా ఉండేందుకు పూజా మండపాలు, వ్యాపారాలు నడిచేందుకు గల్లీ దుకాణాలు వెలిశాయి. గత వారం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భక్తులు దేవీ దర్శనార్థం చివరి రోజు వరకూ ఆగకుండా మూడు రోజుల ముందున�
Durga Idol: కరోనాకు ముందు కరోనా తరువాత అనేలా నేటి పరిస్థితితులు మారిపోయాయి. జీవనశైలితో పాటు మనం సంప్రదాయంగా జరుపుకునే మన పండుగలు కూడా కరోనా ప్రభావంతో మార్పులతో జరుపుకుంటున్నాం. అదే సమయంలో పండుగల్లో కరోనా కష్టాలు..సందేశాలను కూడా ఇస్తూ విభిన్నంగా..�