Home » During
లిక్కర్ ప్లీజ్ అంటున్నారు మందుబాబులు. ఒక్క క్వార్టర్ ఉందా ? లేకపోతే 90 ML, అదీ లేదా ? 60 ML..ప్లీజ్ ఇవ్వండి..సార్..నోరు ఎట్లనో అయిపోతుంది..దిమాక్ కరాబ్ అయితోంది..చేతులు..కాళ్లు వంకర్లు పోతున్నాయి..ఇవ్వండి సార్ అంటూ మద్యం ప్రియుళ్లు కోరుతున్నారు. మందు �
కరోనా భయంతో భారతదేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. మొత్తం 21 రోజుల పాటు ఇది కొనసాగుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ప్రముఖ ఆఫీసులు, ఇతరత్రా మూతవేయబడ్డాయి. స�
పురాతన భవనాన్న కూల్చివేస్తున్నారు. అది కూడా మెయిన్ రోడ్డు. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటిది తీసుకొనలేదని అనిపిస్తోంది. ఎందుకంటే కూల్చివేతల్లో ఓ కూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ కార్ఖానాలో చోటు చేసుకుంది. రాత�
జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. తిరుచ్చి సురయార్లో జల్లికట్టు నిర్వహిస్తుండగా ఎద్దులు జనాలపైకి దూసుకెళ్లాయి. పోటీలు చూస్తున్న మహాలక్ష్మీ మహిళ మృతి చెందింది. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు కనుమ స�
బాబు పాలనలో వేల సంఖ్యలో అత్యాచార ఘటనలు, వేధింపులు నమోదయ్యాయని అన్నారు సీఎం జగన్. బాబు సలహాలు ఇవ్వాలని అడిగితే..అలా చేయకుండా విమర్శలు చేస్తారని విమర్శించారు. వేలెత్తి చూపెట్టాలనే ఆరాటం తప్ప ఏమీ లేదన్నారు. చిన్నపిల్లలను కూడా చిదిమేస్తున్నార�
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.
తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.