Home » Earthquakes
Earthquakes in Himalayas : భూకంపమంటే.. ఎప్పుడు సంభవిస్తుందో తెలియని ఓ మిస్టరీ. కానీ.. అది వస్తే.. ఆ ప్రాంతం మొత్తం షేక్ అయిపోతుంది. ఒక్కసారిగా విధ్వంసం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్యకాలంలో హిమాలయాలతో పాటు ఉత్తర భారతంలోనూ వరుసగా భూప్రకంపనలు వస్తున్నాయ�
జపాన్ పరిశోధకులు మొదటిసారి సైబోర్గ్ బొద్దింకను సృష్టించారు. దీన్ని భూకంపాల లాంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు ఉపయోగించనున్నారు. బొద్దింక వీపుపై అమర్చిన సోలార్తో పనిచేసే రిమోట్తో బొద్దింకను నడి�
చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా బి.కొత్తకోట పట్టణంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్ల నుంచి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.
ఏపీలోని చిత్తూర్ జిల్లాలో భూకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఐపీఎల్ 2020లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఫేవరేట్గా ఐపిఎల్ 2020లోకి దిగిన ముంబైని తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్తోనే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని 437 రోజుల తర్వా
నేర్చుకున్న పని ఎక్కడకు పోదంటారు. కరెక్టే. డాక్టర్ గా పనిచేసిన ఓ ఎమ్మెల్యే గర్భిణీ మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ వార్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మిజోరాం రాష్ట్రంలో చాం�
ఉరవకొండ : అనంతపురం జిల్లాలో మార్చి 10 తెల్లవారుజామున స్వల్పంగా భూప్రకకంపనలు సంభవించాయి.ఉరవకొండ మండలం అమిద్యాలలో రాత్రి 12.45 గంటలకు భూమి కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రతకు పలు గృహాలకు తీవ్రమైన పగుళ్లు వచ్చాయని గ్రామ�
చెన్నై : చెన్నై వాసులను భూప్రకంపనలు హడలెత్తించాయి. సోమవారం (ఫిబ్రవరి 11) అర్థరాత్రి 1.30 గంటల సమయం…అంతా మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా చిన్న ప్రకంపన…ఏం జరిగిందో అర్థం చేసుకునేలోగానే కదలికలు…ఉలిక్కిపడ్డ జనం ఇళ్లు వదిలి బయటకు పరుగుతీశారు. మంగ�