Home » Earthquakes
వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.47గంటలకు మూడు సెకన్ల పాటు భూమి కపించింది.
సాధారణంగా 7.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే వెంటనే హెచ్చరికలు ఇస్తారు. అయితే ప్రతి సముద్రపు భూకంపం సునామీకి దారితీయదు. కేవలం నిలువుగా కదిలే, తక్కువ లోతులో సంభవించే భూకంపాలే సునామీకి దారితీస్తాయి.
జపాన్ దేశాన్ని వణికించిన భూకంపం ఘటన మరవక ముందే మళ్లీ బుధవారం అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు....
ఐస్లాండ్ దేశంలో ఆదివారం హైఅలర్ట్ ప్రకటించారు. ఐస్లాండ్ దేశంలోని రెక్జాన్స్ ప్రాంతంలో అగ్నిపర్వత విస్పోటనం జరగవచ్చని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.....
ఇండియాలో ఈరోజు చాలా నగరాల్లో మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బీప్ శబ్దంతో వచ్చిన మెసేజ్ చూసి చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది.
నేపాల్ కాలమానం అర్థరాత్రి 1.23 గంటల సమయంలో ముందుగా మొదటిసారి భూమి కంపించింది. బాగ్లుంగ్ జిల్లా అధికారి చౌర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత గంట కూడా గడవకముందే మరింత ఎక్కువ తీవ్రతతో మరో భూకంపం నేపాల్లో వచ్చింది
బుధవారం తెల్లవారుజాము 5.35 గంటలకు బీహార్ లోని అరారియాలో భూప్రకంపణలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ పేర్కొంది.
అండమాన్ నికోబార్ దీవులల్లో వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి వణికించింది. అండమాన్ లోనే కాకుండా మిజోరంలో కూడా భూమి కంపించింది.
శిథిలాల కింద ఎవరైనా బతికున్నారేమో అన్న ఆశ కూడా కనుమరుగవుతోంది. కానీ ఇలా అనుకున్న ప్రతీసారి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ‘మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం’ అన్నట్లుగా మృత్యువును ఓడించి కంటబడుతన్నారు.
ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.