Home » Easy
మొటిమల సమస్య ఉంటే రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల పింపుల్స్ తోపాట�
కరోనా వైరస్(కోవిడ్ -19)దేశంలోని పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత వారం కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 1.7లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో ప్యాకేజీని రెడీ చేస్
భారత్ లో మొదటగా…. జనవరి2020లో చైనాలోని వైరస్ కు ప్రధాన కేంద్రమైన వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థాయిన అయిన విషయం తెలిసిందే. భారత్ లో ఆ యువతే మొదటి కరోనా పేషెంట్. 39రోజుల ఐసొలేషన్(ఒంటరిగా ఉండట
శానసమండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. ఎలాగైనా బిల్లులను నెగ్గించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కానీ మండలి రద్దు అంత సులభం కాదంటూ సంచలన వ్యాఖ్యలు
ఉడికించిన కోడిగుడ్డు పెంకు తీయాలంటే కొంత కష్టపడాల్సిందే. సాధారణంగా.. గుడ్డు కాస్త చల్లారిన తర్వాత వేడి తగ్గాక దాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఆ తర్వాతే పెంకు తీస్తారు. దీనికి
రైలు టికెట్ల కోసం గంటల తరబడి నిరీక్షించే ప్రయాణకుల సౌకర్యార్థం తీసుకొచ్చిన ATVM మెషిన్కు ఆదరణ పెరుగుతోంది. బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు పనిలేకుండా..సులువుగా టికెట్లు పొందుతున్నారు. ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణం చేసే ప్యాసింజర్లు
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరోసారి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోడీ తనతో బహిరంగ చర్చకు సిద్దమా అని మంగళవారం(ఏప్రిల్-9,2019) రాహుల్ ప్రశ్నించారు.ప్రధానిజీ.. అవినీతిపై నాత�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓ�
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చులో అతి తక్కువ వ్యయం చేసిన నేతగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఎన్నికల్లో కేటీఆర్ ఖర్చును ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ పార్టీల అభ్యర్థులు ప్
టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసరసమయాల్లో పోలీసులు, ప్రజలను కనెక్ట్ చేసేలా హైదరాబాద్ పోలీసులు మరో అడుగు మందుకేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ప్�