Home » Eatala Rajender
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 643 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేల 904కు చేరాయి. 805 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 66 వేల 925 ఉన్నాయి. ఇద్దరు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 482 మందిక
COVID 19 in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయా? గత 24 గంటల్లో 721 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేల 261కు చేరాయి. 753 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 66 వేల 120 ఉన్నాయి. ముగ్గురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 480 మంది�
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. 948 మంది కోలుకున్నారని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 69 వేల 223 ఉండగా..కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 57 వేల 27
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 753 కరోనా కేసులు నమోదయ్యాయి. 952 మంది కోలుకున్నారని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 68 వేల 418 ఉండగా..కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 56 వేల 33
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి 600 నుంచి 800 మధ్యే కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 761 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది.
eatala rajender BasthiDawakhana: ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్లో కొత్తగా ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే వ�
COVID 19 in Telangana : తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్క రోజే 1,486 మంది కోలుకున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 38 వేల 632గా ఉందని, కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 18 వేల 887గ�
Telangana Govt Guidelines : మీలో ఎవరు మాస్క్ మహారాజు ? కరోనా ఖేల్ ఖతం చేద్దాం..ప్రతి ఇంటా సంబురాలు చేసుకుందాం..అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేపడుతోంది. తెలంగాణ యాసతో కూడుకున్న నినాదాలు, ప్రత్యేక పాటలను ప్రభుత్వం సిద్ధం చేసింది. నినాదాలతో కూడిన పోస్ట�