Home » Eatala Rajender
అక్కడ 25ఏళ్లు సర్వీస్ చేశాను. కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచాను. కరీంనగర్ జిల్లా నుంచి రెండుసార్లు మంత్రిగా చేశాను.
ఇన్నేళ్లుగా ఇన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, ఒక్క పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు. మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని స్వయంగా..
ఏ కారణంతో వారిని మార్చారు? ఏవైనా సమస్యలు ఉంటే వారితో మాట్లాడాలి. ఇలాంటి పని చేయకు అని వారితో చెప్పుకోవాలి.
ఆనాడు పార్టీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారు. ఎవరూ రావటం లేదు. కారణాలు ఏవైనా కావొచ్చు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు.
ప్రీతిరెడ్డి, బండి సంజయ్ ఫోటోలతో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలు అయిన ప్రీతిరెడ్డి..బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ అవడం పొలిటికల్ టాపిక్ అయింది.
ఒకవేళ ఈటల కోరుకున్నట్లు జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం..బండిసంజయ్ దగ్గరున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఈటల రాజేందర్కు ఇవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది.
చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.
"పదవులు శాశ్వతం కాదు.. మానవ సంబంధాలు శాశ్వతం" అని తెలిపారు.
ప్రభుత్వాలు ఉండేది ఐదేళ్లే అన్నారు ఈటల రాజేందర్. తాము కాషాయ బుక్ ను మెయింటేన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు.
దేవాదాయ భూముల ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ అందుకు సంబంధించి కీలక రిపోర్టును తెప్పించుకుందట.