Home » Eatala Rajender
ప్రీతిరెడ్డి, బండి సంజయ్ ఫోటోలతో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలు అయిన ప్రీతిరెడ్డి..బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ అవడం పొలిటికల్ టాపిక్ అయింది.
ఒకవేళ ఈటల కోరుకున్నట్లు జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం..బండిసంజయ్ దగ్గరున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఈటల రాజేందర్కు ఇవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది.
చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.
"పదవులు శాశ్వతం కాదు.. మానవ సంబంధాలు శాశ్వతం" అని తెలిపారు.
ప్రభుత్వాలు ఉండేది ఐదేళ్లే అన్నారు ఈటల రాజేందర్. తాము కాషాయ బుక్ ను మెయింటేన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు.
దేవాదాయ భూముల ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ అందుకు సంబంధించి కీలక రిపోర్టును తెప్పించుకుందట.
25ఏళ్లలో ఎప్పుడూ దురసుగా ప్రవర్తించని ఈటల..ఏనాడూ ఎవరిని నొప్పించేలా కూడా మాట్లాడని ఈటల.. ఎందుకు రియల్ట్ ఎస్టేట్ బ్రోకర్ మీద చేయి ఎత్తాడన్నది చర్చనీయాంశం అవుతోంది.
కబ్జాదారులు పేదల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారాయన.
ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి.? ఒకవేళ కమిషన్ పిలిస్తే కేసీఆర్, హరీశ్ రావు విచారణకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ గడ్డమీద ఎగరాల్సిన జెండా బీజేపీదని ప్రజల మనసులలో ఉందని చెప్పారు.