-
Home » Eatala Rajender
Eatala Rajender
వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? 10టీవీ వీకెండ్ పాడ్కాస్ట్లో ఈటల మనసులో మాట..
అక్కడ 25ఏళ్లు సర్వీస్ చేశాను. కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచాను. కరీంనగర్ జిల్లా నుంచి రెండుసార్లు మంత్రిగా చేశాను.
కవిత పార్టీ పెడితే తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? 10టీవీ వీకెండ్ పాడ్కాస్ట్లో ఎంపీ ఈటల రియాక్షన్ ఇదే..
ఇన్నేళ్లుగా ఇన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, ఒక్క పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు. మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని స్వయంగా..
బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణం కేసీఆర్..! 10టీవీ వీకెండ్ పాడ్కాస్ట్లో ఎంపీ ఈటల రాజేందర్..
ఏ కారణంతో వారిని మార్చారు? ఏవైనా సమస్యలు ఉంటే వారితో మాట్లాడాలి. ఇలాంటి పని చేయకు అని వారితో చెప్పుకోవాలి.
బీజేపీలో చేరాక.. రాజకీయాలే వదిలేద్దాం అనుకున్నా..! 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..
ఆనాడు పార్టీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారు. ఎవరూ రావటం లేదు. కారణాలు ఏవైనా కావొచ్చు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు.
కారులోనే సర్దుకుపోతారా..? కాషాయ కండువా కప్పుకుంటారా? మేడ్చల్ మల్లన్న దారెటు..
ప్రీతిరెడ్డి, బండి సంజయ్ ఫోటోలతో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలు అయిన ప్రీతిరెడ్డి..బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ అవడం పొలిటికల్ టాపిక్ అయింది.
రచ్చకెక్కి రాద్దాంతం చేస్తున్న ఈటల, బండి కోల్డ్వార్.. ఇలా బ్యాలెన్స్ చేస్తే సమస్య సాల్వ్ అవుతుందా.?
ఒకవేళ ఈటల కోరుకున్నట్లు జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం..బండిసంజయ్ దగ్గరున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఈటల రాజేందర్కు ఇవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఆ ముగ్గురు Rల గురించి పార్టీలో ఎందుకంత చర్చ..
చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.
బీజేపీలో చేరకముందే నేను ప్రధాని మోదీని రెండుసార్లు కలిశాను: ఈటల రాజేందర్
"పదవులు శాశ్వతం కాదు.. మానవ సంబంధాలు శాశ్వతం" అని తెలిపారు.
ఏపీలో రెడ్ బుక్, తెలంగాణలో పింక్ బుక్, ఇప్పుడు కాషాయ బుక్.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా పొలిటికల్ బుక్స్ ట్రెండ్..
ప్రభుత్వాలు ఉండేది ఐదేళ్లే అన్నారు ఈటల రాజేందర్. తాము కాషాయ బుక్ ను మెయింటేన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు.
ఎంపీ ఈటల రాజేందర్పై మరోసారి భూకబ్జా విమర్శలు.. నాలుగేళ్ల కిందటి కహాని ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చినట్లు?
దేవాదాయ భూముల ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ అందుకు సంబంధించి కీలక రిపోర్టును తెప్పించుకుందట.