Home » economy
దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో దెబ్బతిన్న రాష్ట్రాలను ఆదుకోవడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.
ఉత్తర కొరియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.
కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అదనపు మనీ ప్రింట్ చేయాలన్నారు. కరోనాతో ఆర్థి
తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ఆర్థికవేత్తలు, పలువురు సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. పన్నుల త
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.
15 minute daily walk could boost..money and health safety : ప్రతీరోజు నడక..ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఆరోగ్యం కావాలి అంటే నడవాల్సిందేనంటున్నారు నిపుణులు. ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు మారాలి అంటే మన జీవనశైలిని మార్చుకోవాలి. మన రోజువారీ పనులతో పాటు జీవితంలో నడకను ఓ భాగంగ�