Home » economy
ఓ వైపు దేశంలో ఆర్థికమాంద్యం నెలకొందంటూ వార్తలు వినిపిస్తుంటే,అలాంటిదేమీ లేదు అంతా బాగానే ఉందంటూ కేంద్రప్రభుత్వం నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్న సమయంలో దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారాన్ భర్త పరకాల ప్రభాకార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం
దేశంలో కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఆర్థిక మందగమనం గురించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లేనని గాంధీ జయంతి రోజున విడుదలైన మూడు బాలీవుడ్ చిత్రాలు రూ.120 కోట్ల కలెక్షన్ దక్కించుకున్నాయని దీనిని బట్టే ఆర్థిక �
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత మందగమనం కారణంగా మరో రంగమైన పారిశ్రామిక, మౌలిక సదుపాయాల నిర్మాణ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది.
ఆర్థికవ్యవస్థ గురించి మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. సమస్య ఉందని గుర్తిండంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని రాహుల్ ఆరోపించారు. ఐదేళ్ల కనిష్ఠానికి ఆర్థికవ్యవస్థను దిగజారుస్తూ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్
INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి గురువారం(సెప్టెంబర్-5,2019) ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లనని.. అవసరమైతే ఈడీకి లొంగిపోతానని చిదంబరం అభ్యర్థించగా.. న్యాయమూర
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయని బ్యాంకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్కరినీ ఉద్యోగంలోంచి తొలగించబోమని ఆమె చెప్పారు. 27 ప్రభుత్వ ర�
ప్రస్తుతం భారత్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్నారు. కక్షపూరిత రాజకీయాలు పక్కనబెట్టి…ఈ సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి వివే