economy

    ఎకానమీపై ‘కరోనా’ ఎఫెక్ట్ : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

    January 25, 2020 / 02:28 PM IST

    కొత్త కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ డెడ్లీ వైరస్.. మనుషుల ప్రాణాలను బలిగొంటోంది. పాముల నుంచి సంక్రమించి ఇప్పుడు మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా గాలి ద్వారా వ్యాపించే ఈ వ�

    అమ్మ ఒడి లాంటి పథకాలతో… దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందన్న ఆర్థికవేత్తలు

    January 24, 2020 / 07:30 AM IST

    ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �

    వచ్చే 5ఏళ్లలో 102లక్షల కోట్ల మౌళిక వసతుల ప్రాజెక్టులు

    December 31, 2019 / 02:01 PM IST

    మౌళిక సదుపాయల ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా ఉంది. 2025 నాటికి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష�

    ఆర్థిక వృద్ధి మందగమనం…భారత్ కు 2.8లక్షల కోట్ల నష్టం!

    December 26, 2019 / 11:44 AM IST

    కొన్నిరోజులుగా దేశ ఆర్థికవ్యవస్థ పతనం అంచుల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఓ వార్త ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. భారత ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశానికి 2.8లక్షల కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు ఓ అంచనా తెలిపింది.

    ఎకానమీ గాడిలో పెట్టకుంటే…త్వరలో బీజేపీ ముక్త భారత్

    December 24, 2019 / 11:30 AM IST

    జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చిన సమయంలో ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధిష్ఠానానికి గట్టి హెచ్చరిక పంపించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉందని, దీనిని చక్కదిద్దేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే �

    పతనం అంచుల్లో ఉన్న ఆర్థికవ్యవస్థను కాపాడాం

    December 20, 2019 / 10:42 AM IST

    అయిదారేళ్ల క్రితం పతనం అంచుల్లోకి వెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థను తమ ప్రభుత్వం కాపాడిందని ప్రధాని మోడీ అన్నారు. ఎకానమీని తమ ప్రభుత్వం స్థిరీకరించడమే కాక, దానికి క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నాలు కూడా చేసిందని మోడీ అన్నారు. పరిశ్రమల యొక్క దశాబ్�

    ఎకనామీ ఐసీయూలో..స్టాక్ మార్కెట్లు జోరులో : మాజీ ఆర్థిక సలహాదారు

    December 19, 2019 / 03:03 PM IST

    ఓ వైపు దేశఆర్థికవ్యవస్థ మునిగిపోతున్న సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం ఉల్లాసంగా ఉండటం తనకు ఒక పజిల్ అని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. గురువారం(డిసెంబర్-19,2019) అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM-

    ప్రాణం పోయినా సారీ చెప్పను : రాహుల్ గాంధీ

    December 14, 2019 / 08:00 AM IST

    ”భారత్ బచావో” ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేశారు. మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రధాని మ�

    ICU లో దేశ ఆర్థిక వ్యవస్థ : మాజీ CEA అరవింద్ ఆందోళన

    December 14, 2019 / 05:27 AM IST

    దేశ ఆర్థిక పరిస్థితిపై.. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కామెంట్ చేశారు.

    భారత్ ఉదార ఆర్థిక వ్యవస్థ…ఉగ్రవాదంతో 1ట్రిలియన్ డాలర్ల నష్టం

    November 15, 2019 / 01:42 AM IST

    ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్‌లోపెట్టుబడులు పెట�

10TV Telugu News