Home » ED
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2014లో కోర్టు ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్ కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఇండియన్ సంస్థలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికార
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్కు 508 కోట్ల రూపాయలు ఇచ్చారని శుక్రవారం (నవంబర్ 3) ఈడీ పేర్కొంది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. Arvind Kejriwal
తాజాగా బాలీవుడ్ లో ఈడీ(ED) నోటీసులు వైరల్ గా మారింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపిస్తుంది.
ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇటువంటివి సాధారణమేనని కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాల వెల్లడించాయి. Delhi Liquor Case
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అమన్ దీప్ దల్ నుంచి రూ.5కోట్లు లంచం తీసుకున్నారని అభియోగాలు వచ్చాయి. Delhi Liquor Excise Scam
టాలీవుడ్ పై ED దాడులు చేసిన కొన్ని రోజులకే ఇప్పుడు తమిళ పరిశ్రమలో ED దాడులు చేయడం చర్చగా మారింది. మంగళవారం మే 16న తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆఫీస్ పై, ఆ సంస్థ నిర్మాతల ఇళ్లపై ED రైడ్స్ చేసి సోదాలు నిర్వహించింది.
తాజాగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఓ మలయాళం యూట్యూబ్ ఛానల్ అబద్దపు ఆరోపణలు చేసింది. ఇవి ఆ హీరో దాకా వెళ్లడంతో పృథ్వీరాజ్ తన సోషల్ మీడియాలో దీనిపై స్పందించాడు.
Mangalagiri NRI College : మనీ లాండరింగ్ కేసులో ఏపీ, తెలంగాణలోని భూములు, భవనాలను ఈడీ అటాచ్ చేసింది.