Home » ED
మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15మందిని అరెస్ట్ చేశాం.
ఈడీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు కవితను పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు పంపించింది.
Delhi liquor scam case: కవితను విచారిస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత..
ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు.. భారీగా పోలీసులను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ కేసు తెరమీదకు వచ్చిన ఏడాదిన్నర తర్వాత కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్.
కోర్టులపై మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాం.
చంద్రబాబుని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని కేటీఆర్ అన్నారు.
తనను కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇలానే అరెస్ట్ చేసిందని, ఇప్పుడు కవితను అలానే అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.