Home » Edappadi Palaniswami
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు ప
రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత�
ఎవరో ఒకరు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు తీసుకుని, పార్టీని నడిపించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. ఈ నెల 23న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగులో పన్నీర్ సెల్వంపై, పళనిస్వామి అనుచరులు వాటర్ బాటిళ్లు విసిరేశారు.
AIADMK-BJP alliance : వచ్చే ఏడాది 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతోనే జతకడతామని అధికారిక పార్టీ AIADMK స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ పార్టీ AIADMK బీజేపీ కూటమిలోనే కొనసాగుతుందని ధ్రువీకరి�
edappadi palaniswami : తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ రచ్చకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం స్వయంగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా సన్మాని�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో ర్యాలీ నిర్వహించిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తో సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సోమవారం ర్యాలీ నిర్వహించి�