Edappadi Palaniswami

    Tamilnadu Politics: బీజేపీతో తెగతెంపులకు సిద్ధం.. సంచలన ప్రకటన చేసిన అన్నాడీఎంకే

    June 14, 2023 / 07:26 PM IST

    వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు ప

    Edappadi Palaniswami: అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రికి చుక్కెదురు

    September 15, 2022 / 05:31 PM IST

    రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్‌ఎస్‌ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత�

    Panneerselvam: నిజమైన కార్యకర్తలు నాతోనే ఉన్నారు: పన్నీర్ సెల్వం

    June 26, 2022 / 08:21 PM IST

    ఎవరో ఒకరు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు తీసుకుని, పార్టీని నడిపించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. ఈ నెల 23న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగులో పన్నీర్ సెల్వంపై, పళనిస్వామి అనుచరులు వాటర్ బాటిళ్లు విసిరేశారు.

    2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతోనే : AIADMK

    November 22, 2020 / 12:00 PM IST

    AIADMK-BJP alliance : వచ్చే ఏడాది 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతోనే జతకడతామని అధికారిక పార్టీ AIADMK స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ పార్టీ AIADMK బీజేపీ కూటమిలోనే కొనసాగుతుందని ధ్రువీకరి�

    సీఎం అభ్యర్థిగా పళని స్వామి

    October 7, 2020 / 11:40 AM IST

    edappadi palaniswami : తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ రచ్చకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం స్వయంగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా సన్మాని�

    స్టాలిన్ తో సహా వేలాది మందిపై పోలీసు కేసు

    December 24, 2019 / 12:21 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో ర్యాలీ నిర్వహించిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తో సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సోమవారం ర్యాలీ నిర్వహించి�

10TV Telugu News