Home » Education Minister
schools can open: తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 పాఠశాల తరగతులను కూడా ప్రారంభించుకోవచ్చని విద్య
education minister meets a boy who tried to suicide : కర్ణాటకలో ఓ విద్యార్థి స్కూలు ఫీజులు కట్టలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫీజు వెంటనే కట్టాలని స్కూలు యాజమాన్యం గట్టిగా నిలదీయడం..అవమానకరంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి చెందిన 10h క్లాస్ విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్యకు
Education minister sabitha indra reddy visit sivarampally high school : తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన శివరాంపల్లిలోని పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని పురాతన భవనాన్ని కూల్చి వేయాలని ఆమె ఇప్పటికే విద్యాశాఖా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలన
Telangana Intermediate Examination : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గం
10th Exams in Telangana : పదో తరగతి పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. మే రెండోవారంలో పరీక్షలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నామంటూ బోర్డ్ విద్యాశాఖకు నివేదిక పంపింది. కరోనా ఎఫెక్ట్తో.. ఈసారి పరీక్షల నిర్వహణలో పలు మార్పులను సూచించింది. మరి ఏం�
Class 10, 12 board exams వెస్ట్ బెంగాల్ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో 10,12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ని జూన్ లో ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ బుధవారం(డిసెంబర్-23,2020)తెలిపారు. వచ్చే ఏడాది జూన్ లో 10వ తరగతి(మ�
No board exams in January or February మంగళవారం(డిసెంబర్-22,2020)దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్.. ఫిబ్రవరి 2021 వరకు 10,12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. బోర్డు ఎగ్జామ్స్ �
Education Minister Ramesh Pokhriyal మెడిసిన్ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2021 పరీక్షను రద్దు చేసే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. 2021లో ఏ పరీక్షను కూడా రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం