Home » eggs
Chicken meals for TB patients in Telangana State : రాష్ట్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం తొలిసారిగి కోడికూరను సప్లై చేస్తోంది. క్షయ వ్యాధి గ్రస్తులు త్వరగా కోలుకోవాలి అంటే వారికి అవసరమైన మందులతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని భావించి వారి మెనూలో కోడి కూరను చేర్చి�
Madhya Prades : Selling mutton in Sulabh Complex : చికెన్, మటన్, కోడిగుడ్లు కావాలంటే కావాలంటే మీట్ షాపులకు వెళ్లి కొనుక్కుంటాం. కానీ మటన్ కావాలంటే ఎవరైనా సులభ్ కాంప్లెక్స్ కు వెళతారా? మలమూత్ర విసర్జన చేసే కాంప్లెక్స్ లో మటన్, చికెన్ కావాలంటే ఓ ప్రాంతంలోని ప్రజలు సులభ్ కాం�
ఏ వయసు వారికైనా ఇష్టమైన పౌష్టికాహారం రోజుకొక గుడ్డు. అందరికీ అందుబాటు ధరలో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది గుడ్డు మాత్రమే. ఇందులో విటమిన్ D, విటమిన్ b6, విటమిన్ b12, జింక్, రాగి మరియు ఇనుము అధికంగా ఉంటాయి. ఇక పెరుగుతున్న పిల్లలకు, గ
వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. ఓరుగల్లులో దాడుల రాజకీయ పర్వం కొనసాగుతోంది. తాజాగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపైకి బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆయన ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో ఎమ్
ప్రపంచమంతా కరోనా మహమ్మారి భయానికి లాక్డౌన్లో ఉండిపోయింది. ప్రజలకు నిత్యావసరాలు తప్పించి ఇతర వస్తువులు కొనడానికి లేదు. కొనుక్కునే అవసరమూలేదు. ఇదే అదనుగా భావించి బ్లాక్ మార్కెట్లో నిత్యవసరాల ధరలు పెంచకూడదని ప్రభుత్వమే ధరలను ఫిక్స్ చేసిం
కరోనా వైరస్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 209 దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంది. దీంతో కరోనా
ఒక నెల రోజుల కిందట పౌల్ట్రీ రంగాన్ని చూస్తే ఎవరికైనా బాధ కలిగింది. సార్..ఫ్రీ గానే చికెన్, కోళ్లను ఇస్తాం తీసుకెళ్లండి..అంటే జనాలు దూరం జరిగాయి. వామ్మో..నీ చికెన్ వద్దు..కోడి గుడ్డు వద్దు అన్నారు. ఏమీ భయం లేదు..చికెన్, గుడ్లను శ్రుభ్రంగా తినొచ్చు �
గుడ్లు, చికెన్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. సి విటమిన్ ఉన్న పండ్లు ఎక్కువగా తినాలని తెలిపారు. మన చికెన్, గుడ్లు బయటకు రాష్ట్రాలకు పోతాయని అన్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. Covid-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ అవసరమైన నివారణ చర్యలు చేపడుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కూడా అందిస్తు�
రేషన్ షాపుల్లో ఏం దొరుకుతాయి. బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పు ధాన్యాలు దొరుకుతాయి..గిదేంది..చికెన్, గుడ్లు ఇస్తారా ?..నీతి ఆయోగ్ దీనిపై కసరత్తులు జరుపుతోంది. పౌష్టికాహార లోపం వల్ల ఎంతో మంది బాధ పడుతున్నారని, ప్రధానంగా చిన్నారులు ఈ లోపంతో రోగాల �