Home » EKNATH SHINDE
పొలిటికల్ కార్టూనిస్టుగా జీవనం ప్రారంభించిన థాకరే.. పదేళ్లకు సొంతంగా పత్రిక ప్రారంభించారు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవారు. చాలా వివాదాస్పమైన నాయకుడు థాకరే. ఎప్పుడూ చాలా కోపంగా మాట్లా
ఆదిపురుష్ సినిమా విడుదల అనంతరం ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. కొందరు అదే పాత్రను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో పోలుస్తూ వెకిలిగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది నెటిజెన్లు అంటు�
అవన్నీ సర్వసాధారణంగా జరిగేవే. ఇప్పులు అలాంటిది ఒకటి పత్రిక ప్రకటన ద్వారా వచ్చింది. అయితే పరిస్థితి బయటికి జరిగే ప్రచారంలా ఏమీ లేదు. మేము బాగానే ఉన్నాం. అంతే కాకుండా మేము ఈ చర్చను ఇంతటితో ముగిద్దామని అనుకుంటున్నామని మహారాష్ట్ర భారతీయ జనతా పా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం అనేక వార్తాపత్రికలలో “దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే” అనే శీర్షికతో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన �
సంజయ్ రౌత్ స్పందిస్తూ "ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు" అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవ�
శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. ఒకరిపై చర్యలు తీసుకుంటే ఇతరులు ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయరని ఆయన అన్నారు.
అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత ఏక్నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాకరే సైతం సుప్రీంను ఆశ్రయించారు. 2022 ఆగస్టులో రాజ్యాంగ ధర్మా�
సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట దక్కలేదు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుంటే.. ఆయనకు ఉపశమనం లభించేదని కోర్టు పేర్కొంది.
ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి తిరుగుబాటుకు దిగారు ఏక్నాథ్ షిండే. అనంతరం ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోగానే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్