Home » EKNATH SHINDE
అయినప్పటికీ ఏక్నాథ్ షిండే ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే ఈ కుర్చీ తనకు ఎంతో కాలం ఉండదని షిండే ముందు నుంచి ఆందోళనలో ఉన్నారట. అందుకే ప్రస్తుతం అజిత్ పవార్ మీద వస�
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఉన్నట్టుండి కాస్త ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ఉల్లసంగా సంభాషించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కనిపించిన దృశ్యం ఇది. మరాఠీ భాష�
కోర్టు ప్రశ్నలకు షిండే తరపు న్యాయవాది ఎన్కె కౌల్ స్పందిస్తూ తదుపరి విచారణలో ఈ సమస్యను ప్రస్తావిస్తామని చెప్పారు. ఇంకా కేసు పదో షెడ్యూల్ ప్రకారం విభజించబడలేదని, వారు పార్టీలో అసమ్మతి, ప్రత్యర్థి వర్గం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నా
ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్, ఇటీవల బీజేపీతోపాటు, సీఎం ఏక్నాథ్ షిండేపై ఆరోపణలు చేస్తున్నారు. శివసేన గుర్తు కోసం రూ.2000 కోట్ల ఒప్పందం కుదిరిందని ఇటీవలే ఆరోపించిన సంజయ్ రౌత్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.
శివసేనకు ఇది చాలా కఠినమైన సమయం. బాల్ థాకరే మరణం శివసేనకు ఎలాంటిదో, ఇప్పటి పరిస్థితి కూడా అలాంటిదే. దీనిపై మేము అటు కోర్టుతో పాటు ఇటు రోడ్లపై కూడా పోరాటం చేస్తాం. అలాగే ఈసారి చాలా స్ట్రాటజీతో పని చేస్తాం. సుపారి తీసుకుని వాళ్లు (షిండే వర్గం) శివ�
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టాలని ఠాక్రే వర్గం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు మాత్రం అందుకు నో చెప్పింది.
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినాలని ఆ కేవియట్లో షిండే కోరారు. మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో ముంబై మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన గుర్తుపై మళ్లీ రగడ లేకుండా ఉ
బలమైన హిందుత్వ భావజాలం ఉన్న శివసేన రెండు వర్గాలు ఇలా ఒక్కసారిగా అంబేద్కర్ భావజాలం ఉన్న వారితో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు రెండు జాతీయ పార్టీలతో పొత్తు ఉంది. అయినప్పటికీ
వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఆమర్నాడే తీర్మానం చేయడం, అది అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం త�