Home » EKNATH SHINDE
మీపై (రెబల్స్) అనర్హత పిటిషన్ వేస్తున్నారనగానే ముందుగా కోర్టుకు వచ్చారు. రక్షణ పొందారు. ఆ పిటిషన్ను స్వీకరించడం కర్ణాకట కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మేం తీర్పునిచ్చాం. అటువంటి సమస్యలను స్పీకర్ నిర్ణయించాలి. కానీ అప్పుడు మీరు
శివసేన పార్టీ తమదేనని షిండే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న ఎమ్మెల్యేల కంటే తన వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని... ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా ఠాక్రేను తొలగించి, తనను నాయకుడిగా గుర్తించాలని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్న
ఇందులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు, మంత్రిగా కొనసాగిన ఆదిత్య థాక్రేను మినహాయించారు. స్పీకర్ ఎన్నికతోపాటు, అవిశ్వాస పరీక్షలో పార్టీ జారీ చేసిన విప్లను ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
పార్టీ గుర్తు విషయంలో చర్చ జరుగుతోంది. చట్ట ప్రకారం పార్టీ గుర్తును ఎవరూ తీసుకెళ్లలేరు. అది శివసేనతోనే ఉంటుంది. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదు. న్యాయ నిపుణులను కలిసిన తర్వాతే ఈ మాట చెబుతున్నాను అని వివరించారు.
తను ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం మూడు చక్రాల బండి అని, అయితే దీన్ని ఇప్పుడు షిండే తీసుకుని నడుపుతున్నాడని ఉద్ధవ్ వ్యాఖ్యానించాడు. పరోక్షంగా షిండే ఒక ఆటో డ్రైవర్ అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య చేశాడు.
మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు క�
మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల�
మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే తన వర్గీయులతో ఫుల్ జోష్లో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంలో తన బలాన్ని ప్రదర్శించేందుకు షిండే సిద్ధమయ్యారు. ఈ సమయంలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నూతన సీఎం ఏక్ నాథ్ షిండ
బీజేపీ సహకారంతో మహారాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు షాక్ ఇచ్చారు ఉద్దవ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు గానూ షిండేను తొలగిస్తున్నట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేశారు.
శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. వారితో రాజ్భవన్లో మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ప్రమా