Home » EKNATH SHINDE
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుపుతోన్న శివసేన రెబల్ నేత, మంత్రి ఏక్నాథ్ షిండే గుజరాత్లోని వడోదరలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో గత అర్ధరాత్రి సమావేశమయ్యారు.
ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పోరాటంలో శివసేనే గెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్య థాక్రే, తండ్రితోపాటే అధికారిక బంగ్లా అయిన ‘వర్ష’లోనే ఉండేవ
ఎక్కడ ఎలా.. ఏది అనుకొని ప్రయాణం మొదలుపెట్టారో.. ఇప్పుడా సిద్ధంతాలా లేవు. ఉద్ధవ్ ఠాక్రే విషయంలో శివసైనికులు అంటున్న మాట ఇది. బాల్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ వరకు.. పార్టీలో జరిగిన మార్పులు ఏంటి.. శివసేన సైనికులు ఏమనుకుంటున్నారు. ఇంతకీ పార్టీ పయన ఎలా సా�
బాల్ ఠాక్రే బాటలోశివసేన నేత ఏక్ నాథ్ షిండే పయనిస్తున్నారా? షిండే తిరుగుబాటుతో శివసేన పరిస్థితి ఏంటి..?
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు.
అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉన్న ‘మహా’ రాజకీయాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవటంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కమంటే శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముందు వరుసలో ఉన్నరారు. గౌహతిలో తన వెంట నడిచిన ఎమ్మెల్యేలను మీడియా�
బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే తిరిగి వస్తానని షిండే అంటున్నారు.. దిగిపోవడానికైనా సిద్ధమే కానీ.. తగ్గేదే లేదు అంటున్న ఠాక్రే కుటుంబం. మహారాష్ట్ర రాజకీయాల్లో మరి ఇప్పుడేం జరగబోతోంది.. ఏక్నాథ్ షిండే అడుగులు ఎలా ఉండబోతున్నాయ్.. ఇకపై ఆయన ఏం చేయబ�
గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి.
మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్ నుంచి ఇవాళ ఉదయం అసోంలోని గువాహటికి 40 మంది ఎమ్మెల్యేలతో చేరుకున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్నాథ్ షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 40 మందిలో మొత్తం 33 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, మరో ఏడుగురు స్�