Home » EKNATH SHINDE
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఊహించని రీతిలో తెరపడింది. శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సీఎంగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలకు నాయకత్వం
మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామాకు తెరపడింది. పదిరోజులుగా మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా నడిచింది. చివరిలో తలపండిన రాజకీయ విశ్లేషకులుసైతం వూహించని రీతిలో బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్�
రేపు జరగబోయే బల పరీక్షలో ఉద్ధవ్ థాక్రే ఓడిపోతాడు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మేం ఈ పరీక్షలో విజయం సాధిస్తాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్నవారిదే గెలుపు. మాకే మెజారిటీ ఉంది. మాది బాలాసాహెబ్ స్థాపించిన శివసేన.
గువహటిలో ఉన్న తన వర్గ ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గురువారం జరగబోయే విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని, ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేల�
మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్కు చేరింది. ఉద్ధవ్ సర్కార్ పతనం అంచుకు చేరుకుంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కళ్ల ముందే జరుగుతున్న తప్పులను, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలను ఇంతకా�
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవం�
గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. వాళ్లంతా గువహటి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
కొడుకు ఆదిత్య థాక్రేతోపాటు, సుభాష్ దేశాయ్ మాత్రమే మంత్రివర్గం నుంచి ఉద్ధవ్ వెంట ఉన్నారు. షిండే వైపు తొమ్మిది మంది మంత్రులు, ఉద్ధవ్ వైపు ఇద్దరు మంత్రులు మాత్రమే ఉండటంతో షిండే పై చేయి సాధించినట్లవుతోంది.
షిండేకు గతంలోనే సీఎం పదవి ఇస్తామన్నామని పేర్కొన్నారు. మే 30న షిండేకి సీఎం ఆఫర్ చేసినట్లు తెలిపారు. షిండేకి సీఎం పదవి ఇవ్వడానికి ఉద్ధవ్ ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఆసక్తికర మలుపు తిరుగుతోంది. తనకు 39మంది శివసేన ఎమ్మెల్యేలు, పలువురు స్వతంత్రుల మద్దతు ఉందని ఏక్నాథ్ షిండే ప్రకటించగా.. ఉద్ధవ్ ఠాక్రే క్యాంపు మాత్రం 20మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో తమతో టచ్లో ఉన్నట్లు తెలిపింది.