Home » EKNATH SHINDE
ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫండ్నవీస్ కే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంపై ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజా ఫలితాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాట్లాడారు.
తమ టీమ్లో తానే టీమ్ లీడర్నని తెలిపారు.
Mumbai Toll Waiver : త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ముంబైలోని ఐదు టోల్ బూత్లలో తేలికపాటి మోటారు వాహనాలు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు.
పార్టీతో తన కుటుంబానికి ఉన్న 55ఏళ్ల అనుబంధం వీడిందని ట్వీట్ చేశారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవరా కుమారుడు మిలింద్.. 2004, 2009లో ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.
ఇటీవల రామ్ చరణ్ దంపతులు ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు. సీఎం ఏక్ నాథ్ షిండే, అతని ఫ్యామిలీతో చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ �
మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) ఏక్నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు.