Home » Ekta Kapoor
తాజాగా జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో ఇండియాకు కూడా అవార్డులు వరించాయి.
బాలీవుడ్ భామలు భూమి పడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిల.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన థ్యాంక్యూ ఫర్ కమింగ్ సినిమా అక్టోబర్ 6న రిలీజయింది. సినిమా రిలిజ్ అయ్యాక ఏక్తా కపూర్ ట్విట్టర్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేయగా చాలా మంది విమర్శిస్త�
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కి చెందిన ఓటీటీ కూడా ఉంది. ఆల్ట్ బాలాజీ పేరుతో ఇది రన్ అవుతుంది. ఈ ఓటీటీలో నార్మల్ సినిమాలు, సిరీస్ లతో పాటు బోల్డ్, రొమాంటిక్, 18+ సినిమాలు, సిరీస్ లు కూడా ఉంటాయి. 18+ కంటెంట్ కూడా ఉండటంతో ఈ ఓటీటీకి యూత్ లో మంచి ఆదరణ ఉంది. �
ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ నేతృత్వంలోని ఓటీటీ ప్లాట్ఫాం ఆల్ట్బాలాజీలో XXX వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఈ సిరీస్లో భాగంగా ట్రిపుల్ ఎక్స్ సీజన్-2లో ఓ సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైన�
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'లాక్ అప్' అనే రియాల్టీ షోకి హోస్ట్ గా చేయబోతుంది. ఈ షో ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో టెలికాస్ట్ కానుంది.
ఇటీవల అన్ని పరిశ్రమలలోనూ చాలా మంది హీరోలు, హీరోయిన్స్ బుల్లితెరపైకి, ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది హోస్ట్గా కూడా మారుతున్నారు. తాజాగా ఈ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్......
బాలీవుడ్ లో బాగా పౌలర్ అయిన సీరియల్స్ లో 'నాగిని' ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు టాప్ పొజిషన్ లో ప్రేక్షకులను అలరిస్తుంది. నాగిని సీరియల్స్ ని సీజన్ వైజ్........
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ విద్యా బాలన్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ 94వ ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రాంకి ఇన్వైట్ చెయ్యబడ్డారు..
3 most powerful Indian women : భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో పలు రంగాల నుంచి ముగ్గురు మహిళలు టాప్ ప్లేస్ లో నిలిచారు. ఎంటర్ టైన్మెంట్ రంగంతో పాటు ఇతర బిజినెస్ వ్యాపార రంగాల్లోనూ అత్యంత సంపన్న మహిళలుగా నిలిచారు. ఇటీవలే ప్రముఖ Fortune India మ్యాగజైన్.. దేశంలోని
అక్క సినిమా విడుదల విషయంలో నెలకొన్న వివాదం గురించి హృతిక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్ చెల్లెలు రంగోలీ..