elected

    మొన్నటి వరకు వాచ్ మెన్, ఇప్పుడు గ్రామానికే సర్పంచ్

    February 19, 2021 / 07:18 AM IST

    Uppalapadu Prakasam Dist : మొన్నటివరకు అతను వాచ్‌మన్‌. పంచాయతీ ఎన్నికలు అతనికో హోదాను తెచ్చిపెట్టాయి. గ్రామానికే సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ప్రకాశం జిల్లా ఉప్పలపాడు వాసుల ఆదరణ చూరగొన్న ఏసేబు.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్నాడు. మొన్నటివరకు సాద

    మిస్ ఇండియా వరల్డ్ గా తెలంగాణ యువతి

    February 11, 2021 / 11:58 AM IST

    Telangana’s young woman elected as Miss India World-2020 : తెలంగాణ యువతి మిస్ ఇండియా వరల్డ్-2020 విజేతగా నిలిచారు. బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఇంజినీర్ మానస వారణాసి విజేతగా నిలిచారు. హరియాణా యువ�

    IBM కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ

    January 31, 2020 / 10:49 AM IST

    భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్టను ఐబీఎం కంపెనీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐబీఎం కంపెనీ కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ ఏప్రిల్ నుంచి బాధ్యతలు స్వీకరించనునట్లు ప్రస్తుత సీఈఓ గిన్నీ

    చరిత్ర సృష్టించిన సన్నా….ఫిన్లాండ్ ప్రధానిగా ఎంపికైన 34ఏళ్ల మహిళ

    December 9, 2019 / 12:06 PM IST

    ఫిన్లాండ్ కొత్త ప్రధానిగా 34ఏళ్ల మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మొదటి వ్యక్తిగా ఆమె రికార్డ్ సృష్టించారు. ఫిన్లాండ్ రాజకీయ నాయకురాలు సన్నా మారిన్ ఈ ఘటన దక్కించుకోబోతున

    సర్పంచ్ లే టార్గెట్ : కరీంనగర్‌లో అఘోరాల కలకలం

    February 13, 2019 / 07:29 AM IST

    కరీంనగర్ : వింతరూపం..ఒళ్లంతా బూడిద…బట్టలు లేకుండా..పెద్ద పెద్ద బొట్లు…ఉన్న ఓ అఘోరా జిల్లాలో హల్ చల్ చేశాడు. ఇతని చూసిన జనాలు భయంతో వణికిపోయారు. వీధుల్లో సంచరిస్తూ అందర్నీ హడలెత్తించాడు. ఈ అఘోరాన్ని సెల్ ఫోన్‌లలో బంధించేందుకు పలువురు ఆసక్త

    ఏకగ్రీవ ఎన్నిక : ఏపీ మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్

    February 7, 2019 / 01:08 PM IST

    విజయవాడ : ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నేత, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ. షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

    తెలంగాణ అసెంబ్లీ : పోచారం లక్ష్మీపుత్రుడు – కేసీఆర్

    January 18, 2019 / 06:36 AM IST

    హైదరాబాద్ : ‘పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీపుత్రుడు…ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో వ్యవసాయం బాగా అభివ‌ృద్ధి చెందింది. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది’ అని తెలంగాణ ర�

10TV Telugu News