Home » Election Commision
48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్ను ఈసీ ఆదేశించింది.
ఎన్నికల వేళ ఏపీ డీజీపీ ఠాకూర్ కి ఈసీ షాక్ ఇచ్చింది. ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతల నుంచి ఠాకూర్ ని తొలగించింది. ఆయన స్థానంలో ఏపీ ఏసీబీ డీజీగా శంకబ్రత బాగ్చిని
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారాలలో రాజకీయ నాయుకులు వారి ఆపోజిట్ నాయకులను ‘మెంటల్’ అనే పదం ఉపయోగించి తిట్టవద్దని ఇండియన్ సైకియాట్రీ సొసైటీ కోరుతుంది. ఈ మేరకు సొసైటీకి చెందిన లీగల్ కమిటీ ఎన్నికల కమీషన్కు లెటర్ రాసింది. రాజకీయ నాయక�