Home » Election commission
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.
Telangana Voters List : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు ఈసీ పేర్కొంది.
ఎన్నికల చిహ్నంగా మర్రి చెట్టు, ఉదయించే సూర్యుడు చిత్రాలను ఇవ్వాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ప్రతిపాదించింది.
AP Elections 2024 : సునిశితమైన, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లతో పాటు 1,200 మంది ఓటర్లకు పైబడి ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలీకాస్టింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పింది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు.
గతేడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..
ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన నివాసం లేకుంటే ఓటు ఇవ్వలేము అని స్పష్టం చేసింది.
వైసీపీ పాలకులపై గొంతెత్తితే కేసులే
కేంద్ర ఎన్నికల సంఘాన్ని రేపు చంద్రబాబు, పవన్ లు కలవనున్నారు.
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టింది.