-
Home » Election Commissioner
Election Commissioner
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 5న పోలింగ్
ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
Arun Goel: కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం
Supreme Court: ఈసీ అనిల్ గోయెల్ నియామకం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం
సుప్రీం ఆదేశాలను అనుసరించి ఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను అటార్నీ జనరల్ సమర్పించారు. ఫైళ్ల విచారణ అనంతరం సుప్రీం స్పందిస్తూ.. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశా
Election Commissioner : ఈసీగా బాధ్యతలు స్వీకరించిన అనూప్ చంద్ర పాండే
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ IAS అధికారి అనూప్ చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు భారత ఎన్నికల సంఘం(ECI)ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వాళ్లు ఉండకూడదు : సుప్రీం
ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్లుగా పనిచేయరాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాలకు సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలని పేర్కొంది. అదే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని �
నవంబర్, డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు
GHMC elections : తెలంగాణలో త్వరలోనే ఎన్నికల సందడి నెలకొననుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమౌతున్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే..దీనిపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థ సారధి క్లారిట�
కేంద్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్
మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం(సెప్టెంబర్-1,2020) కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. గతనెలలో రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం జరిగింది. భారత ప్రధాన ఎ�
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా
కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా మంగళవారం(ఆగస్టు-18,2020) తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషనర్గా లావాసాకు ఇంకా రెండేళ్ల పదవి కాలం ఉంది. అంతేకాకుండా.. తదుపరి ప్రధాన ఎన్నికల ప్రధాన కమిషనర్ రేసులోనూ ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఈ పదవిని వద�
జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో అసలు ట్విస్ట్..!
ఎన్నికల కమిషనర్ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత ఈజీగా తీసుకొనేలా కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకంపై ప్రభుత్వం ఎంత మాత్రం ఆసక్తిగా లేదు. ముఖ్యంగా సీఎం జగన్ అయితే రమేశ్ కుమార్ పట్ల ఆగ్రహంగా ఉ
ఈసీ లేఖ నిజమే..రమేశ్ కుమార్కు భద్రత కల్పిస్తాం – కిషన్ రెడ్డి
ఏపీ రాష్ట్రంలో ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన రాసినట్లుగా ప్రచారమౌతున్న లేఖపై..భద్రత విషయంలో కేంద్రం స్పందించింది. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 2020, మార్చి 20�