elections 2019

    ఎన్నికల వ్యూహం : కారెక్కుతున్న చిరుమర్తి లింగయ్య

    March 8, 2019 / 04:00 PM IST

    నల్గొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హస్తానికి హ్యాండిస్తారా, త్వరలోనే కారెక్కనున్నారా ? అంటే జిల్లాలో అవుననే వినిపిస్తోంది. మరి తమకు వీర విధేయుడైన చిరుమర్తి కారెక్కెందుకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఓకే చెప్పారా ?  ఇంతకీ నకిరేకల్ �

    16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం

    March 8, 2019 / 01:51 PM IST

    హైదరాబాద్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకుని ఢిల్లీని శాసించాలని పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొంపల్లి లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంటరీ  నియోజకవర్గ స్�

    ప‌వ‌న్ లో గంద‌ర‌గోళం – క్యాడ‌ర్ లో అయోమ‌యం | Pawan Kalyan Has No Clarity in 2019 Elections |10TV

    March 5, 2019 / 08:55 AM IST

    వస్తున్నా కాస్కోండి : లోకేష్ పోటీ చేసే సీటు ఏది?

    March 2, 2019 / 06:47 AM IST

    తెలుగుదేశంలో మిగిలిన వారి విషయాన్ని పక్కనబెడితే అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్‌ పోటీపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా చినబాబు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. లోకేష్‌ ఎక్కడ్నుంచి

    వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాలేడు : ఉండవల్లి  జోస్యం

    February 24, 2019 / 11:43 AM IST

    రాజమహేంద్రవరం: వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావ‌డం క‌ష్ట‌మని మాజీ ఎంపీ  ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. జ‌న‌చైత‌న్య వేదిక ఆధ్వర్యంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఆదివారం నిర్వ‌హ�

    భంగపాటు తప్పదు : కేటీఆర్ కు కౌంటరిచ్చిన లోకేష్ 

    February 23, 2019 / 02:26 PM IST

    అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని  టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు, తెల�

    టీడీపీకి మరో షాక్ :  వైసీపీలోకి అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

    February 18, 2019 / 05:15 AM IST

    అమలాపురం: టీడీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. మరో ఎంపీ టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… పార్టీని వీడారు. అదే వ‌రుస‌లో అమ‌లాపురం ఎంపీ పండుల �

    యూపీలో అధికారుల బదిలీలు : సీఎం యోగి సంచలన నిర్ణయం

    February 17, 2019 / 05:16 AM IST

    లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది. ఫిబ్రవరి 20 తర్వాత ఎలాంటి బదిలీలు చేపట్టరాదన్న ఈసీ ఆదేశాలతో యూపీ ప్రభుత్వం ఆదివారం ఈ బదిలీలు చేపట్టింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున  సీ�

    వైసీపీ స‌మ‌ర శంఖారావం: మొదటి విడత 5 జిల్లాలు

    February 5, 2019 / 02:23 PM IST

    అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నందున పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు  వైసీపీ అధినేత జగన్ బూత్ క‌మిటీల‌తో సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసే దిశగా ఆయన చ‌ర్య‌లు తీసుకుంటున్న

    పీఎం సీటుకు గండం: మోడీకి సవాళ్లు విసురుతున్న ముగ్గురు ఆడాళ్లు

    February 2, 2019 / 09:17 AM IST

    2019 లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు ఆడాళ్లు ప్రభంజనం సృష్టించనున్నారు. అధికారంలో ఉన్న మోడీ కంటే వారిపైనే జనాదరణ కనిపిస్తుండటంతో ప్రధాని సీటు ఈ సారి కూడా మోడీనే వరిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. మోడీకి పెను సవాళ్లు విసిరేందుకు ఆ ముగ్గురు మహి�

10TV Telugu News