Elections2019

    కేసిఆర్ కేరళ టూర్: ఫెడరల్ ఫ్రంట్‌పై కీలక చర్చలు

    May 6, 2019 / 02:24 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో చర్యలను ముమ్మరం చశారు. దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఇవాళ(06 మే 2019) కేరళకు వెళ్లబోతున్నారు కేసిఆర్.  త్రివేండ్రంలో సాయంత్రం 6గంటలకు  కేరళ సీఎం పినరయి విజయన్�

    చలో వారణాసి: మోడీకి గురిపెట్టిన తెలంగాణ రైతులు

    April 23, 2019 / 11:25 AM IST

    తెలంగాణలోని నిజామాబాద్‌లో కవితపై పోటీ చేసి దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల పరిష్కారం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి దిగుతున్నారు. ప్రధాని మోడీ రెండవసారి పోటీ చేస్తున్న వారణాసి నుంచి పెద్ద సం�

    చంద్రబాబు జోస్యం : టీడీపీకి 110 సీట్లు గ్యారెంటీ

    April 15, 2019 / 08:11 AM IST

    ఏపీలో మళ్లీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడం వెయ్యి శాతం తథ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. 110-140 సీట్లు గెలుస్తుందనే అభి�

    మేనిఫెస్టోలో కీలక అంశాలు చెప్పిన చంద్రబాబు

    April 6, 2019 / 07:40 AM IST

    ఉగాది పర్వదినం నాడు మేనిఫెస్టోలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో సిద్ధం చేసింది.

    నారా రోహిత్ ప్రచారం: తెలుగు తమ్ముళ్లలో జోష్

    April 3, 2019 / 04:03 AM IST

    తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేసేందుకు చంద్రబాబు తమ్ముడి కొడుకు, సినిమా హీరో నారా రోహిత్ సిద్ధమయ్యారు. ఇవాళ(3 ఏప్రిల్ 2019) నుంచి ప్రచారం నిర్వహించనున్నట్లు రోహిత్ తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ

    ప్రచారానికి విరామం ప్రకటించిన వైఎస్ జగన్

    April 2, 2019 / 01:28 AM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు విరామం ప్రకటించారు. మంగళవారం(2 ఏప్రిల్ 2019) ఎన్నికల ప్రచారానికి విరామం ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల గడవు ముంచుకొస్తున్న తరుణం�

    మోడీ జపం చేస్తున్న బాలీవుడ్: ఎన్నికలను క్యాష్ చేసుకుంటున్నారు

    March 31, 2019 / 03:39 AM IST

    ఎన్నికలవేళ సినిమా రంగం వాళ్లు నేతల బయోపిక్‌ల హడావుడి పెంచేశారు. బాలీవుడ్‌లో ప్రధాని మోడీ మీద అయితే బయోపిక్‌లు తీసేందుకు దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు.

    ఏపీలో 3వేల 279 నామినేషన్లు.. నియోజకవర్గానికి 19మంది

    March 26, 2019 / 03:34 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం పూర్తయింది. ప్రధాన పార్టీల నుండి, ఇండిపెండెంట్‌లుగా రెబల్స్‌గా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్‌లు వేశారు. మొత్తం 3వేల 2వందల 79మంది నామినేషన్‌లను ఈసారి రాష్ట్రంలో వేశారు. �

    బీజేపీ లిస్ట్ ఇదే: మాణిక్యాలరావు పార్లమెంటుకు!

    March 23, 2019 / 12:57 AM IST

    శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్‌ను బీజేపీ ప్రకటించింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావును ఈసారి పార్లమెంటు అభ్యర్ధిగా బీజేపీ బరిలోకి ది�

    ప్రకాశం రచ్చ : వల్లూరమ్మ గుడిలో దామచర్ల – బాలినేని వర్గాల ఘర్షణ

    March 22, 2019 / 07:50 AM IST

    ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో టీడీపీ, వైసీపీ  కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నామినేషన్ వేసేముందు వైసీపీ వాళ్లు, టీడీపీ వాళ్లు ఒంగోలులోని వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ టెంపుల్ లోకి వెళ్లగా అక్కడ రెండు పార్టీల కార్యకర్తలు తోసుకోవడంతో ఘర్�

10TV Telugu News