Home » Elections2019
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో చర్యలను ముమ్మరం చశారు. దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఇవాళ(06 మే 2019) కేరళకు వెళ్లబోతున్నారు కేసిఆర్. త్రివేండ్రంలో సాయంత్రం 6గంటలకు కేరళ సీఎం పినరయి విజయన్�
తెలంగాణలోని నిజామాబాద్లో కవితపై పోటీ చేసి దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల పరిష్కారం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి దిగుతున్నారు. ప్రధాని మోడీ రెండవసారి పోటీ చేస్తున్న వారణాసి నుంచి పెద్ద సం�
ఏపీలో మళ్లీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడం వెయ్యి శాతం తథ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. 110-140 సీట్లు గెలుస్తుందనే అభి�
ఉగాది పర్వదినం నాడు మేనిఫెస్టోలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో సిద్ధం చేసింది.
తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేసేందుకు చంద్రబాబు తమ్ముడి కొడుకు, సినిమా హీరో నారా రోహిత్ సిద్ధమయ్యారు. ఇవాళ(3 ఏప్రిల్ 2019) నుంచి ప్రచారం నిర్వహించనున్నట్లు రోహిత్ తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు విరామం ప్రకటించారు. మంగళవారం(2 ఏప్రిల్ 2019) ఎన్నికల ప్రచారానికి విరామం ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల గడవు ముంచుకొస్తున్న తరుణం�
ఎన్నికలవేళ సినిమా రంగం వాళ్లు నేతల బయోపిక్ల హడావుడి పెంచేశారు. బాలీవుడ్లో ప్రధాని మోడీ మీద అయితే బయోపిక్లు తీసేందుకు దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం పూర్తయింది. ప్రధాన పార్టీల నుండి, ఇండిపెండెంట్లుగా రెబల్స్గా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్లు వేశారు. మొత్తం 3వేల 2వందల 79మంది నామినేషన్లను ఈసారి రాష్ట్రంలో వేశారు. �
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ను బీజేపీ ప్రకటించింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావును ఈసారి పార్లమెంటు అభ్యర్ధిగా బీజేపీ బరిలోకి ది�
ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నామినేషన్ వేసేముందు వైసీపీ వాళ్లు, టీడీపీ వాళ్లు ఒంగోలులోని వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ టెంపుల్ లోకి వెళ్లగా అక్కడ రెండు పార్టీల కార్యకర్తలు తోసుకోవడంతో ఘర్�