Home » electric scooter
రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రించారు. ఇంతలో దారుణం జరిగింది. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బాంబులా పేలిపోయింది.(Electric Bike Explodes)
పెట్రోల్ ధరలు భారీగా పెరగడం, వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు.
పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల ఆసక్తికి తగినట్లుగా కంపెనీలు మార్కెట్లోకి తమ వాహనాలను విడుదల చేస్తున్నాయి.
పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న వేళ అందరి చూపు ఎలక్ట్రిక్ స్కూటర్ల పై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే
హీరో ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. '30 రోజులు, 30 స్కూటర్లు' పేరుతో వచ్చిన ఈ ప్రకటన పండుగవేళ మంచి హాట్ టాపిక్ అయింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ధరను మరోసారి భారీగా పెంచింది. 2021లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెరగడం ఇది మూడోసారి. ఈ ధరల ప
ట్రెండ్ కు తగ్గట్లు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరిగిపోతుంది. మార్కెట్లో కనిపిస్తున్న పోటీకి వినియోగదారుడికి ఏ వాహనం కొనుగోలు చేయాలో అర్థం కాని పరిస్థితి.
పెట్రోల్ స్కూటర్ కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ వాడితే ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చని ఆటోకారు సంస్థ తెలిపింది. తాజాగా సంస్థ ఎలక్ట్రిక్, పెట్రోల్ స్కూటర్ల ఖర్చులను బేరీజు వేస్తూ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఇందులో పెట్రోల్ పై కాకుండా, ఎలక్ట్రిక్ స్
దేశంలో ఇందన ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాహనదారులంతా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ స్కూటర్లు, బైకులకు భారత మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే చాలామంది ఇందన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోయారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ పెరగడంతో కంపెనీ ఆకర్షణీయమైన ఈ-స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓలా ఈ-స్కూటర్లలో 10 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది కంపెనీ.