Home » electric shock
Man dies of electric shock : వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా పెట్రోల్ పంపు వద్ద ఓ గుర్తు తెలియన వ్యక్తి హల్చల్ చేశాడు. పెట్రోల్ పంప్ పక్కనే ఉన్న హైటెన్షన్ పోల్ ఎక్కి వైర్లను ముట్టుకున్నాడు. దీంతో అతనికి వెంటనే షాక్ కొట్టడంతో కింద పడి మరణించాడు. వైర్లను ముట్టుకోవద�
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు ప్రతాపానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిపోతున్నాయి. నగరంలో మళ్లీ కుంభవృష్టి కురిసింది. మూడు రోజుల తర్వాత మళ్లీ వర్షం దంచికొడుతోంది. ఈ వర్షం కారణంగా ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతిచె�
ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి చెందాడు.
ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్లో అపశృతి చోటుచేసుకుంది. సభావేదిక వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే సభావేదిక వద్ద ఉన్న బారికేడ్లలో విద్యు
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరెంట్ తీగలు తెగి పడటంతో 5 వతరగతి చదివే ఆయాన్ ఖాన్(11) అనే విద్యార్ధి కన్నుమూశాడు. విషయం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేస
అమెజాన్ రెయిన్ ఫారెస్టులోని జలాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ ఈల్ చేపలను సైంటిస్టులు గుర్తించారు. ఆంగ్విలీఫార్మస్ అనే జాతికి చెందిన పొలుసుగల పాము చేపగా పిలుస్తుంటారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో విషాదం నెలకొంది. ఆవు ఆకలి తీర్చేందుకు వెళ్లి… ఓ మహిళ తనువు చాలించింది. ఓ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా…. అక్కడ పడి ఉన్న కరెంట్ వైరు కాలికి తగిలి ఆవు చనిపోయింది. ఇది గమనించిన రాములమ్మ ఆవును రక్షించాల�
కశ్మీర్ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కి కరెంట్ షాక్ తగిలింది. ఇవాళ(ఆగస్టు-30,2019)మధ్యాహ్నాం గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… మీ ఉద్దేశాలు ఎరిగ�