electric shock

    Chinese Custody: అరుణాచల్ ప్రదేశ్ యువకుడికి చైనా కస్టడీలో ఎలక్ట్రిక్ షాక్!

    February 1, 2022 / 03:14 PM IST

    అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇండియన్ టీనేజర్‌ను కిడ్నాప్ చేసి కొద్ది రోజుల తర్వాత విడుదల చేసింది చైనీస్ ఆర్మీ. మిరామ్ తారోన్ అనే యువకుడిని...

    Tragedy : విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి

    October 3, 2021 / 01:30 PM IST

    కృష్ణా జిల్లా మైలవరం మండలం తుమ్మల గన్నవరంలో విషాదం నెలకొంది. విద్యుత్‌షాక్‌తో తండ్రీకొడుకులు చనిపోయారు. అర్జునరావు, ఆయన కుమారుడు అజయ్‌ పశువుల మేత కోసం పొలానికి వెళ్లారు.

    Madhya Pradesh : కరెంటు షాక్‌‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

    July 11, 2021 / 04:50 PM IST

    సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. దీంతో ఇతర కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు విగతజీవులుగా మారడంతో..కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనత

    Chittoor: విద్యుత్‌ షాక్‌తో గజరాజు మృతి.. అక్కడే తిష్ట వేసిన ఏనుగుల గుంపు!

    June 12, 2021 / 10:57 AM IST

    ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామీణ మండలం కోతిగుట్ట శివారులో శనివారం విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోతిగుట్ట గ్రామ శివారులో.. ఏనుగుల గుంపు నుంచి ఓ గజరాజు విడిపోగా.. పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆ ఏనుగు ఒంటిని రాసుకునే�

    Indore : కరెంటు స్తంభం ఎక్కిన పాము..తర్వాత, వీడియో వైరల్

    June 9, 2021 / 05:31 PM IST

    సింధీ కాలనీలో ఉన్న జాగృతి నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపైకి ఓ పాము ఎక్కింది. సుమారు ఈ పాము పది అడుగుల పొడవు ఉంది. స్తంభంపైకి పాకుతూ..పైకి వెళ్లిపోయింది. మరలా దిగే ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. ప్రయత్నం చేసింది.

    కడప జిల్లాలో విద్యుత్ షాక్‌తో చిరుత మృతి

    February 21, 2021 / 07:50 PM IST

    Leopard dies of electric shock : కడప జిల్లా ముద్దనూరులో చిరుత మృతి కలకలం రేపుతోంది. శెట్టివారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవిగా పడిఉన్న చిరుతను గుర్తించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది.. విద్�

    అడవిపందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి

    January 31, 2021 / 12:18 PM IST

    Man dies of electric shock in chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఒకరి ప్రాణం తీశాయి. గంగాధర మండలం కొట్రకోన గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో.. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి బాలకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడ�

    బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్..ఒకేసారి నలుగురు దుర్మరణం

    January 9, 2021 / 09:58 PM IST

    Four deaths simultaneously with electric shock : మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఉతికిన బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం (జనవరి 9, 2021) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమనగల్ల�

    అతనికి 28, ఆమెకు 51…. పెళ్లి ఫోటోలు షేర్ చేసిందని భార్యను హత్య చేసిన భర్త

    December 28, 2020 / 10:17 AM IST

    Kerala man electrocutes her 2 months after marriage : కేరళలో దారుణం జరిగింది. పెళ్లైన రెండునెలలకే భార్యకు కరెంట్ షాకిచ్చి హత్య చేశాడు ఓ యువకుడు. తన కంటే వయసుల్లో పెద్దదైన మహిళను పెళ్లిచేసుకున్న యువకుడు తమ పెళ్లి ఫోటోలు బంధువులకు షేర్ చేసిందని భార్యను హత్య చేశాడు. కేరళలోని క

    ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణం తీసిన వాటర్ హీటర్

    December 19, 2020 / 01:35 PM IST

    Three members died of electric shock : కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. హాల్వహర్వీ మండలం గూల్యం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఉదయం వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద�

10TV Telugu News