Home » elephant Attack
కొమురంభీం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది.
తెలంగాణ వైపు మొదటిసారి ఏనుగు సంచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు యానిమల్ కీపర్ షాబాజ్ పై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన షాబాజ్ ను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం కొనసాగుతోంది. అటవీ అధికారులు ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ కొనసాగిస్తున్నారు.
గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఏనుగులు..ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ఈక్రమంలోనే మాలు పై ఒక ఏనుగు దాడి చేసి..తొక్కి చంపింది
అసోంలోని ధుబ్రి జిల్లాలో ఓ అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. తమర్హాట్ ఏరియాలోని ఓ గ్రామాంలోకి వచ్చిన ఏనుగు...స్థానికులపై ప్రతాపం చూపింది. దీనికి సంబంధించిన విజువల్స్
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. మదపుటేనుగు దాడిలో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు.
Elephant dies after Acid Attack : తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడిలో దారుణం చోటుచేసుకుంది. ఏనుగుపై పెట్రోల్, యాసిడ్తో దుండగులు దాడి చేశారు. పొలాల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న ఏనుగును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. యాసి�
ఒడిషా: ఒడిషాలోని అంగుల్ జిల్లాలో రెండు గ్రామాల్లో గురువారం రాత్రి ఏనుగు బీభత్సం సృష్టించింది. మొదటగా సాంధ్ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు, అర్ధరాత్రి వేళ వరండాలో నిద్రిస్తున్న వారిపై దాడి చేసింది. దాంతో అక్కడ ముగ్గురు మరణించారు. వీరిలో �