Home » Eluru
ఆళ్లనానిని టీడీపీలో చేర్చుకుంటే మాత్రం ఏలూరు రాజకీయాల్లో..పొలిటికల్ రివర్స్ పంపింగ్ జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
రాత్రి సమయాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు.
గాయపడ్డ వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
ఇప్పటికే కీలక నేతలు అంతా పార్టీకి దూరమవడంతో ఇప్పుడు ఏలూరులో వైసీపీని నడిపే లీడరే కనిపించడం లేదు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది.
ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి.
Ap Election Results 2024 : ఈ 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే వారిదే అధికారం..!
ఆ 4 సెంటిమెంట్ నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి?