-
Home » Eluru district
Eluru district
చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదం మరువక ముందే.. మరో దుర్ఘటన.. బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి
బస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తోంది.
దోమల చుట్ట వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. 20 గుడిసెలు తగలబడిపోయాయి..
గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు- వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్
వైసీపీ చేసిన తప్పుడు విధానాలు, దోపిడీ వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు, ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు నేరుగా ఇవ్వనన్నారు.
ఏలూరు జిల్లాలో విషాదం.. బాణసంచా తయారీ కేంద్రం దగ్గర పిడుగు పడి ఇద్దరు మృతి..
పిడుగు పాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందు గుండు సామాగ్రి పేలింది.
పెళ్లికాని వారిని ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు
సమాజంలో రకరకాల మోసాలకు మోసగాళ్లు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు.
ఏపీలోని ఆ 3 జిల్లాలకు వాన గండం..! భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా, కారణం ఏంటంటే..
భవిష్యత్తు కార్యాచరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు ఆళ్ల నాని.
ఏలూరు జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా రూ.40 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం
కొత్త బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సామాన్యుడిలా ప్రభుత్వ ఆఫీసుకి వెళ్లిన ఎమ్మెల్యే.. అడ్డంగా దొరికిపోయిన ఉద్యోగి
డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బాలరాజు.