Home » Encounter
కేశవరావు మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఏన్ యూ విద్యార్ది సంఘం నేతలు.
ఆంధ్రప్రదేశ్లో CPI (ML) పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు, ఆయన కీలక నిర్వాహకులలో ఒకరు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో మొదటి కమాండర్. గెరిల్లా యుద్దం, ఎక్స్ప్లోజివ్ డివైజ్ల వాడకంలో ఆయన ఎక్స్పర్ట్.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
తెలంగాణలోని కర్రెగుట్టలు రక్తసిక్తం అయ్యాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా సాయుధ బలగాలు చేపట్టిన కూంబింగ్ లో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి.
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రె గుట్టల్లో కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
జార్ఖండ్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఒడిశాలో దాదాపు 100 దాడుల్లో అతడి హస్తం ఉంది.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.
బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ మీడియాకు వివరాలు తెలిపారు.
ఛత్తీస్గఢ్- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గరియాబంద్ జిల్లాలో
ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏటూరు నగారాం మండలం చల్పాక - కొండాయి అటవీ ప్రాంతంలో