ends

    ఛాటింగ్ చేస్తూ కిందపడి ఎయిర్ పోర్టు ఉద్యోగిని మృతి

    January 15, 2020 / 01:49 AM IST

    మూడంతస్తుల భవనంపై నుంచి పడి ఎయిర్ పోర్టు ఉద్యోగిని మృతి చెందిన సంఘటన శంషాబాద్‌‌లో చోటు చేసుకుంది. ఛాటింగ్ చేస్తూ కిందపడిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే..ఆమె సెల్ ఫోన్, ల్యాప్ టాప్‌లు ఆన్ చేసి ఉండడమే. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ కం�

    ముగిసిన సూర్యగ్రహణం : గోల్డ్ రింగ్ ను తలపించిన సూర్యుడు

    December 26, 2019 / 06:25 AM IST

    సూర్యగ్రహణం ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేసింది. సూర్యుడు సప్తవర్ణాలతో కనిపించాడు. గురువారం(డిసెంబర్ 26,2019) ఉదయం 8గంటల 8 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 11 నిమిషాల వరకు సూర్యగ్రహణం కొనసాగింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మన

    మద్యాన్ని నిషేధించాలి : ముగిసిన డీకే అరుణ రెండు రోజుల దీక్ష

    December 13, 2019 / 01:48 PM IST

    మహిళా సంకల్ప దీక్షను మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ విరమించారు. మద్యాన్ని నిషేధించాలని ఈమె రెండు రోజుల పాటు దీక్ష చేశారు. 2019, డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం దీక్షను ముగించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోం�

    ఆర్టీసీ సమ్మె విరమణ : ప్రభుత్వ ప్రకటనపై ఉత్కంఠ

    November 25, 2019 / 12:18 PM IST

    సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో..ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ ప్రకటనపై కార్మికులు ఎదురు చూస్తున్నారు. 2019, నవంబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. 52 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్న�

    ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం..నేటితో ముగియనున్న సరి-బేసి విధానం

    November 15, 2019 / 04:17 AM IST

    దేశ రాజధాని ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడోరోజు వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపిన ప్రకారం  ఢిల్లీలో ఇవాళ(నవంబర్-15,2019)ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)లెవల్ దాదాపు 500 మార్క్ కు చేరుకుంది. ఇప్పటికే �

    బలపడ్డ బంధం : భారత్-చైనా మధ్య కొత్త అధ్యాయం

    October 12, 2019 / 10:23 AM IST

    చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని

    4 గంటలు చర్చలు : కీలక అంశాలపై కేసీఆర్, జగన్ ఏకాభిప్రాయం

    September 23, 2019 / 04:06 PM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ ల భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. సోమవారం(సెప్టెంబర్ 23,2019) ప్రగతిభవన్ లో ఇరువురూ సమావేశం

    ఫలించిన పోలీసుల వ్యూహం : ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

    September 13, 2019 / 02:32 AM IST

    హైదరాబాద్‌లో గణేశుడి మహా నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. 11 రోజులపాటు విశేష పూజలందుకున్న గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. అశేష భక్తజనుల

    స్టాక్ మార్కెట్లకు భారీ షాక్

    August 22, 2019 / 12:57 PM IST

    స్టాక్‌ మార్కెట్లు ఇవాళ(ఆగస్టు-22,2019) భారీగా పతనమయ్యాయి. మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో రియల్టీ, మెటల్‌, ఆటో, పీఎస్‌యూ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్‌లోకి మళ్లే విదేశీ పెట్టుబడులపై బడ్జెట్‌లో పొందుపరిచిన పన్ను ప్రతిపాదనలపైనా కేంద్ర

    ఈ-సిగిరెట్లు ప్రమాదం: ప్రధానికి లేఖ రాసిన డాక్టర్లు

    April 19, 2019 / 01:50 AM IST

    చూడడానికి స్టైలిష్‌గా ఉంటాయి. తాగితే కిక్కు ఉంటుంది. పొగాకు ఉండదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా?

10TV Telugu News